Cyber Crime: తెలంగాణలో.. ఒక్క నెలలో రూ.157కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
రూ.157 కోట్లు.. ఫిబ్రవరి నెలలో ఒక్క తెలంగాణలోనే సైబర్ నేరగాళ్లు కాజేసిన సొమ్ము ఇది. సైబర్ నేరాలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పేందుకు ఈ లెక్కలు చాలు. అత్యాశ, అశ్రద్ధ.. కారణం ఏదైనా ఖాతాల్లోని సొమ్ములను కాజేస్తున్నారు. జనం అవగాహనారాహిత్యమే నేరగాళ్లకు అవకాశంగా మారుతోందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Published : 11 Mar 2024 12:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!