maha padayatra: పసలపూడిలో అమరావతి రైతులపై పోలీసుల జులుం.. పరిస్థితి ఉద్రిక్తం
అమరావతి రైతుల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పసలపూడి వద్దకు చేరుకోగానే, రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని చెప్పడంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం.. తోపులాట చోటుచేసుకుంది. ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ రైతులను పోలీసులు నెట్టివేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది.
Updated : 21 Oct 2022 17:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!