TSRTC: ట్యాంక్‌బండ్‌పై టీఎస్‌ఆర్టీసీ భారీ ర్యాలీ..నిజాం కాలం నాటి బస్సుల ప్రదర్శన

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రారంభించారు. ఈ ర్యాలీలో 1935 నిజాం కాలంనాటి బస్సులను ప్రదర్శించారు. 

Published : 13 Aug 2022 17:23 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రారంభించారు. ఈ ర్యాలీలో 1935 నిజాం కాలంనాటి బస్సులను ప్రదర్శించారు. 

Tags :

మరిన్ని