vaisshnav tej: ‘తమ్ముడు’ మూవీ 120సార్లు చూశా: వైష్ణవ్‌ తేజ్‌

‘ఉప్పెన’ మూవీ కథ విన్నప్పుడు ‘ఇదేంటి’ అనుకున్నానని, పెద్దమావయ్య (చిరంజీవి)కి నచ్చడంతో సినిమా చేశానని యువ కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ అన్నారు. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్‌ నటించిన తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. కేతిక శర్మ కథానాయిక. సెప్టెంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో వైష్ణవ్‌, దర్శకుడు గిరీశాయ సందడి చేశారు.

Published : 23 Aug 2022 19:21 IST

‘ఉప్పెన’ మూవీ కథ విన్నప్పుడు ‘ఇదేంటి’ అనుకున్నానని, పెద్దమావయ్య (చిరంజీవి)కి నచ్చడంతో సినిమా చేశానని యువ కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ అన్నారు. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్‌ నటించిన తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. కేతిక శర్మ కథానాయిక. సెప్టెంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో వైష్ణవ్‌, దర్శకుడు గిరీశాయ సందడి చేశారు.

Tags :

మరిన్ని