vaisshnav tej: ‘తమ్ముడు’ మూవీ 120సార్లు చూశా: వైష్ణవ్ తేజ్
‘ఉప్పెన’ మూవీ కథ విన్నప్పుడు ‘ఇదేంటి’ అనుకున్నానని, పెద్దమావయ్య (చిరంజీవి)కి నచ్చడంతో సినిమా చేశానని యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ అన్నారు. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ నటించిన తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. కేతిక శర్మ కథానాయిక. సెప్టెంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో వైష్ణవ్, దర్శకుడు గిరీశాయ సందడి చేశారు.
Published : 23 Aug 2022 19:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్