Vijaya Shanthi: కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి: విజయశాంతి

సీఎం కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని భాజపా నాయకురాలు విజయశాంతి విమర్శించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో.. ఆరాధ్య ఫౌండేషన్ కార్యక్రమానికి హాజరైన ఆమె హాజరయ్యారు. భారాస ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

Published : 25 Dec 2022 22:03 IST

సీఎం కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని భాజపా నాయకురాలు విజయశాంతి విమర్శించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో.. ఆరాధ్య ఫౌండేషన్ కార్యక్రమానికి హాజరైన ఆమె హాజరయ్యారు. భారాస ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

Tags :

మరిన్ని