AP News: అసెంబ్లీలో దాడి ఘటనపై తెదేపా, వైకాపా పరస్పర విమర్శలు
శాసనసభలో దాడి చేసింది మీరంటే మీరంటూ తెలుగుదేశం, వైకాపా సభ్యులు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నారు. అసెంబ్లీలో జరిగిన ఘటనపై విచారణ చేసి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని తెదేపా సభ్యులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సభాపతిపై తెలుగుదేశం సభ్యులు దాడికి యత్నించి, ఇప్పుడు రివర్స్లో ప్రచారం చేస్తున్నారని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అదే నిజమైతే వీడియో ఫుటేజ్లు విడుదల చేయాలని తెలుగుదేశం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Published : 21 Mar 2023 09:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?