AP News: అర్చకులపై వైకాపా నేతల అరాచకాలు.. చోద్యం చూస్తున్న జగన్ ప్రభుత్వం
వైకాపా (YSRCP) నేతలు అధికారగర్వంతో రెచ్చిపోతున్నారు. అర్చకులు, పురోహితులపై రౌడీల్లా దాడులకు తెగబడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. కాకినాడలోని పురాతన శివాలయంలో వైకాపా నేత, మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు ఇద్దరు అర్చకులపై దాడిచేయడంతో.. మరోసారి వైకాపా నేతల తీరు చర్చనీయాంశమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల అర్చక, బ్రాహ్మణ సంఘాలు దీనిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
Published : 27 Mar 2024 09:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం