YS Sharmila: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ షర్మిల
సీఎం జగన్తో అయిదేళ్లుగా అంట కాగుతూ.. కాంగ్రెస్ , వైకాపా ఒకటేనని ప్రధాని మోదీ ఇప్పుడు విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. జగన్ అరాచకాలను అడ్డుకోకుండా తిరిగి అడ్డగోలు సహాయ సహకారాలు అందించింది మీరు కాదా అని ఆమె ప్రశ్నించారు. బొప్పూడి ప్రజాగళం సభలో ప్రధాని చేసిన విమర్శలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షర్మిల స్పందించారు.
Published : 18 Mar 2024 10:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పింఛను లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి