YS Sharmila: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ షర్మిల

సీఎం జగన్‌తో అయిదేళ్లుగా అంట కాగుతూ.. కాంగ్రెస్ , వైకాపా ఒకటేనని ప్రధాని మోదీ ఇప్పుడు విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. జగన్ అరాచకాలను అడ్డుకోకుండా తిరిగి అడ్డగోలు సహాయ సహకారాలు అందించింది మీరు కాదా అని ఆమె ప్రశ్నించారు. బొప్పూడి ప్రజాగళం సభలో ప్రధాని చేసిన విమర్శలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షర్మిల స్పందించారు.

Published : 18 Mar 2024 10:25 IST

సీఎం జగన్‌తో అయిదేళ్లుగా అంట కాగుతూ.. కాంగ్రెస్ , వైకాపా ఒకటేనని ప్రధాని మోదీ ఇప్పుడు విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. జగన్ అరాచకాలను అడ్డుకోకుండా తిరిగి అడ్డగోలు సహాయ సహకారాలు అందించింది మీరు కాదా అని ఆమె ప్రశ్నించారు. బొప్పూడి ప్రజాగళం సభలో ప్రధాని చేసిన విమర్శలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షర్మిల స్పందించారు.

Tags :

మరిన్ని