Kerala: విహారయాత్రలో విషాదం.. హౌజ్బోటు బోల్తాపడి 21మంది మృతి!
కేరళ (Kerala) లోని మలప్పురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 30మందికిపైగా వెళ్తున్న హౌస్ బోటు.. తానూర్ ప్రాంతంలోని తువల్ తీరం బీచ్లో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 21మంది మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. అత్యవసర చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
Published : 08 May 2023 12:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..