Kerala: విహారయాత్రలో విషాదం.. హౌజ్బోటు బోల్తాపడి 21మంది మృతి!
కేరళ (Kerala) లోని మలప్పురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 30మందికిపైగా వెళ్తున్న హౌస్ బోటు.. తానూర్ ప్రాంతంలోని తువల్ తీరం బీచ్లో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 21మంది మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. అత్యవసర చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
Published : 08 May 2023 12:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్