Kerala: విహారయాత్రలో విషాదం.. హౌజ్‌బోటు బోల్తాపడి 21మంది మృతి!

కేరళ (Kerala) లోని మలప్పురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 30మందికిపైగా వెళ్తున్న హౌస్ బోటు.. తానూర్ ప్రాంతంలోని తువల్ తీరం బీచ్‌లో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 21మంది మరణించారు. మృతుల్లో మహిళలు,  చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. అత్యవసర చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Published : 08 May 2023 12:33 IST

కేరళ (Kerala) లోని మలప్పురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 30మందికిపైగా వెళ్తున్న హౌస్ బోటు.. తానూర్ ప్రాంతంలోని తువల్ తీరం బీచ్‌లో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 21మంది మరణించారు. మృతుల్లో మహిళలు,  చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. అత్యవసర చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Tags :

మరిన్ని