Eluru: పెళ్లి శుభలేఖ తరహాలో ఎన్నికల ఆహ్వాన పత్రిక
ఏలూరు జిల్లా స్వీప్ నోడల్ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్ ఓటు హక్కు వినియోగంపై వినూత్న కార్యక్రమం చేపట్టారు. పెళ్లి శుభలేఖ తరహాలో అమ్మ పిలుస్తుంది. పండుగకు ఆత్మీయ ఆహ్వానం అంటూ ఎన్నికల ఆహ్వాన పత్రిక ముద్రించారు. ఓట్ల పండగకు అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా విచ్చేసి తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని కార్డు ద్వారా ప్రచారం చేపట్టారు.
Published : 20 Mar 2024 13:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏమిటీ చెల్లింపులు.. ఎన్నికల విధుల పట్ల ఉద్యోగుల పెదవి విరుపు
-
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం
-
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
-
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం