YSRCP: వైకాపా సభలకు కరవైన జనం.. మంత్రులు ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన మహిళలు
అధికార వైకాపా సభలకు జనం నుంచి స్పందన రోజురోజుకు తగ్గిపోతోంది. బలవంతంగా తెచ్చిన జనం కూడా సమావేశం మధ్యలోనే వెనుదిరుగుతున్నారు. సత్యసాయి జిల్లా రొద్దంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలోనూ అదే జరిగింది. మంత్రి ఉష శ్రీచరణ్ మాట్లాడుతుండగానే.. డ్వాక్రా సంఘాల మహిళలు వెనుదిరిగారు. అనంతపురం జిల్లా కనేకల్లో జరిగిన వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమంలోనూ మెట్టు గోవిందరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతుండగా మహిళలు బయటికి వెళ్లిపోయారు.
Updated : 14 Feb 2024 13:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒట్టేశారు.. ఓటేశారు!
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..