YSRCP: వైకాపా సభలకు కరవైన జనం.. మంత్రులు ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన మహిళలు
అధికార వైకాపా సభలకు జనం నుంచి స్పందన రోజురోజుకు తగ్గిపోతోంది. బలవంతంగా తెచ్చిన జనం కూడా సమావేశం మధ్యలోనే వెనుదిరుగుతున్నారు. సత్యసాయి జిల్లా రొద్దంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలోనూ అదే జరిగింది. మంత్రి ఉష శ్రీచరణ్ మాట్లాడుతుండగానే.. డ్వాక్రా సంఘాల మహిళలు వెనుదిరిగారు. అనంతపురం జిల్లా కనేకల్లో జరిగిన వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమంలోనూ మెట్టు గోవిందరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతుండగా మహిళలు బయటికి వెళ్లిపోయారు.
Updated : 14 Feb 2024 13:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్