YSRCP: వైకాపా సభలకు కరవైన జనం.. మంత్రులు ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన మహిళలు

అధికార వైకాపా సభలకు జనం నుంచి స్పందన రోజురోజుకు తగ్గిపోతోంది. బలవంతంగా తెచ్చిన జనం కూడా సమావేశం మధ్యలోనే వెనుదిరుగుతున్నారు. సత్యసాయి జిల్లా రొద్దంలో నిర్వహించిన వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలోనూ అదే జరిగింది. మంత్రి ఉష శ్రీచరణ్ మాట్లాడుతుండగానే.. డ్వాక్రా సంఘాల మహిళలు వెనుదిరిగారు. అనంతపురం జిల్లా కనేకల్‌లో జరిగిన వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత కార్యక్రమంలోనూ మెట్టు గోవిందరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతుండగా మహిళలు బయటికి వెళ్లిపోయారు.

Updated : 14 Feb 2024 13:02 IST

అధికార వైకాపా సభలకు జనం నుంచి స్పందన రోజురోజుకు తగ్గిపోతోంది. బలవంతంగా తెచ్చిన జనం కూడా సమావేశం మధ్యలోనే వెనుదిరుగుతున్నారు. సత్యసాయి జిల్లా రొద్దంలో నిర్వహించిన వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలోనూ అదే జరిగింది. మంత్రి ఉష శ్రీచరణ్ మాట్లాడుతుండగానే.. డ్వాక్రా సంఘాల మహిళలు వెనుదిరిగారు. అనంతపురం జిల్లా కనేకల్‌లో జరిగిన వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత కార్యక్రమంలోనూ మెట్టు గోవిందరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతుండగా మహిళలు బయటికి వెళ్లిపోయారు.

Tags :

మరిన్ని