Secunderabad: అంబారీపై అమ్మవారి ఊరేగింపు
ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల వేడుకల్లో భాగంగా ఇవాళ రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజల పూజలు సంతోషంగా అందుకున్నానని చెప్పారు. అనంతరం మహాకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా అంబారీపై అమ్మవారి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఊరేగింపు ఆల్ఫా హోటల్ మీదుగా మెట్టుగూడ వరకు కొనసాగింది. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని ఆలయానికి తీసుకువచ్చారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య కార్యక్రమం ఘనంగా జరిగింది.
Updated : 10 Jul 2023 11:45 IST
1/18
బోనాల్లో పాల్గొన్న ప్రజలు
2/18
3/18
సికింద్రాబాద్ మహాకాళి బోనాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే: చంద్రబాబు
-
టాటా స్టీల్లో 2,500 ఉద్యోగాల కోత
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్