
సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
హైదరాబాద్: లాటరీ, గిఫ్ట్ల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరిపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 20 కేసులున్నాయి. ఐదుగురు సభ్యుల గల ఈ ముఠా ఆన్లైన్ ద్వారా రూ.లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఈ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్నవారిని సైబర్క్రైం పోలీసులు విచారిస్తున్నారు.
ఇవీ చదవండి..
ఉప్పొంగిన ధౌలిగంగా నది
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.