logo

మహిళల ద్విచక్ర వాహన ర్యాలీ

జిల్లా కేంద్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ఆర్య వైశ్య వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

Updated : 17 Apr 2024 12:41 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ఆర్య వైశ్య వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాషాయ జెండాలు పట్టుకుని మహిళలు పట్టణంలోని ప్రధాన కూడళి మీదుగా ర్యాలీ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని