నాలుగేళ్లు నిద్ర.. పది రోజుల్లో పరుగులు
మన్యంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు ప్రారంభించి పది రోజుల్లో పూర్తిచేస్తున్న వైనం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
నిర్మాణాల్లో కానరాని నాణ్యత
గంగవరం, న్యూస్టుడే: మన్యంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు ప్రారంభించి పది రోజుల్లో పూర్తిచేస్తున్న వైనం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
గంగవరంలో ఇటీవల నాసిరకం ఇసుక వినియోగిస్తూ సీసీ రోడ్డు నిర్మాణాలు పూర్తిచేశారు. పది రోజులుగా గంగవరం, పాతగంగవరంలోనూ ఇలానే సరైన రీతిలో గ్రావెల్ వేయకుండా సీసీ రోడ్డు పూర్తి చేశారు. పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టానుసారంగా చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక వాగుల్లో లభ్యమయ్యే నాసిరకం ఇసుక, సిమెంట్తో నిర్మాణాలు పూర్తిచేశారని మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ ఆరోపించారు. సరిగ్గా వాటరింగ్ చేయకపోయినా సంబంధిత అధికారులకు కనిపించడం లేదా అని ఆమె నిలదీశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కోడ్ వచ్చాక హడావుడిగా పనులు చేస్తున్నారన్నారు. పాతగంగవరంలో సీసీ రోడ్డు నిర్మించి పది రోజులు గడుస్తున్నా కనీసం వాటరింగ్ చేయలేదని స్థానికురాలు కొమారి విజయలక్ష్మి అన్నారు. అధికారులు కనీసం పర్యవేక్షించకపోవడం దారుణమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
[ 28-04-2024]
తెదేపా హయాంలో విశాఖ జిల్లాలో 80 వేలు వరకు ఉన్న వినియోగదారుల సంఖ్య వైకాపా ప్రభుత్వం వచ్చాక తగ్గిపోయింది. చాలా మంది కనెక్షన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. -
చెప్పేది నా ఎస్టీ... చేసేది లూటీ
[ 28-04-2024]
రాష్ట్రంలో 14,132 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గిరిజన ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 36 గిరిజన మండలాలు, 613 గ్రామ పంచాయతీల పరిధిలో 4,765 గిరిజన గ్రామాలున్నాయి. -
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని రంపచోడవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవి ఆరోపించారు. -
గిరిజనుల గోడు పట్టని వైకాపా
[ 28-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేయాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. -
మన్యాన్ని గంజాయివనంగా మార్చిన జగన్
[ 28-04-2024]
ఎన్నికల ముందు గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విఫలమయ్యారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
ఆసరా ఆశలు ఆవిరేనా?
[ 28-04-2024]
ఆసరా పేరుతో ఆశలు రేపి ఇప్పటివరకు నాలుగో విడత నిధులు జమ చేయకపోవడంపై మహిళలు మండిపడుతున్నారు. -
పింఛన్ల పంపిణీ ఆలస్యానికి కుట్ర
[ 28-04-2024]
వచ్చే నెల ఒకటో తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి సియారి దొన్నుదొర డిమాండ్ చేశారు. -
యువత చొరవతో మూగజీవికి ఊరట
[ 28-04-2024]
మురుగు ట్యాంకులో పడిపోయిన ఆవును యువకులు బయటకు తీసి, సపర్యలు చేయడంతో ప్రాణాలతో బయటపడింది. -
ఇంకా కష్టాల్లోనే ‘విశాఖ ఉక్కు’
[ 28-04-2024]
న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 19 రోజులుగా నిర్వాసిత కార్మికులు గంగవరం పోర్టులో సమ్మె బాట పట్టారు. -
108 అంబులెన్సుల్లో ప్రసవాలు
[ 28-04-2024]
మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు గర్భిణులు 108 వాహనాల్లోనే ప్రసవించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ పరిధిలోని మద్దివీడు గ్రామానికి చెందిన బి.సన్యాసమ్మకు నెలలు నిండటంతో పురిటి నొప్పులు మొదలయ్యాయి. -
అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
[ 28-04-2024]
‘అనకాపల్లి ఎంపీగా గెలవగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అభివృద్ధికి చర్యలు చేపడతానని కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
గిరిజన సంక్షేమానికి వైకాపా తూట్లు
[ 28-04-2024]
గిరిజన సంక్షేమానికి 40 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏలు ఏర్పాటు చేసింది. తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. -
గిరిజన గ్రామాల్లో కూటమి విస్తృత ప్రచారం
[ 28-04-2024]
డుంబ్రిగుడ మండలంలో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శనివారం కూటమి నాయకులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. -
22 నామినేషన్ల ఆమోదం
[ 28-04-2024]
అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు 44 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి అభిషేక్ శనివారం తెలిపారు. -
జిల్లాలో ఓటర్లు 7,71,193 మంది
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో ఓటర్ల తుది జాబితా శనివారం విడుదలైంది.
తాజా వార్తలు (Latest News)
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలోజగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం