చినమల్లవరంలో 43 ఎకరాల జీడితోటలు దగ్ధం
ఆర్.కొత్తూరు పంచాయతీ చినమల్లవరం గ్రామంలో 8 మంది రైతులకు చెందిన సుమారు 43 ఎకరాల జీడిమామిడి తోటలు మంగళవారం అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి.
కొయ్యూరు, న్యూస్టుడే: ఆర్.కొత్తూరు పంచాయతీ చినమల్లవరం గ్రామంలో 8 మంది రైతులకు చెందిన సుమారు 43 ఎకరాల జీడిమామిడి తోటలు మంగళవారం అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. కూడా రాజుబాబుకు చెందిన 10 ఎకరాలు, మంగయమ్మ, లక్ష్మి, మాతే పెంటయ్యలకు చెందిన ఆరేసి ఎకరాలు, కూడా పెదవరహాలు 3 ఎకరాలు, లోవ 4, మాతే గంగయమ్మకు చెందిన 4 ఎకరాలు బూడిదయ్యాయి. దిగుబడి వచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులంతా లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
మారేడుమిల్లి, న్యూస్టుడే: మారేడుమిల్లిలో అటవీశాఖకు చెందిన వెదురు డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో కొన్ని వెదురు లాటులు (గుట్టలుగా పేర్చిన వెదురు కర్రలు) దగ్ధమయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో మారేడుమిల్లి నుంచి రంపచోడవరం వెళ్లే రహదారిలోని గురుకుల కళాశాల ఎదురుగా వెదురు డిపో ఉంది. దీనిలో వెదురు కర్రలను లాటులుగా పేర్చి వేలం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డిపోలోని కొన్ని లాటులకు నిప్పంటుకుంది. మంటలు భారీగా ఎగిసి పడడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది. ఈ డిపోకి సమీపంలోనే పెట్రోలు బంకు ఉండటంతో అంతా ఆందోళన చెందారు. వెదురు లాటులు దూరం దూరంగా ఉండటంతో పక్క వాటికి అంటుకోలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
అగ్ని ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలు
మారేడుమిల్లి, న్యూస్టుడే: కొండపోడుకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడి ఓ గిరిజన వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. వై.రామవరం మండలం కానివాడ పంచాయతీ పరిధిలో గొప్పుల తోటమామిడి (జీటీమామిడి) గ్రామానికి చెందిన కోండ్ల అమ్మమ్మ (60) కుటుంబంతో మంగళవారం వ్యవసాయం నిమిత్తం కొండపోడు చేసుకుంటున్నారు. ఈ పనుల్లో భాగంగా తుప్పలకు నిప్పంటించగా, మంటలు చుట్టూ వ్యాపించడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన ఈమెను మారేడుమిల్లి మండలం బోదులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్య సేవల కోసం రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ జమానాలో నైపుణ్యం లేదు.. నయవంచనే!
[ 30-04-2024]
ఘనకీర్తి అంతా గతమే అన్న చందంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువత పరిస్థితి. -
కుట్రలు కట్టిపెట్టు.. పింఛను సర్దిపెట్టు..
[ 30-04-2024]
గ్రామ/వార్డు సచివాలయాల్లో సిబ్బంది వేలల్లో ఉన్నారు. వీరిని కూడా పింఛన్ల పంపిణీలో భాగస్వాములను చేస్తే ఒకరోజులోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 3.94 లక్షల పింఛన్లు ఇంటికే తీసుకువెళ్లి అందించడానికి అవకాశం ఉంది. -
వైకాపాది దుర్మార్గ పాలన
[ 30-04-2024]
వైకాపాకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్లవుతుందని అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. -
కూటమితోనే గిరిజన ప్రాంత అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. -
వైకాపా సర్కారును సాగనంపేందుకు జనం సిద్ధం
[ 30-04-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని రంపచోడవరం కూటమి అభ్యర్థి మిరియాల శిరీషాదేవి అన్నారు. -
తండ్రీకూతురికి ఓటుతో బుద్ధి చెప్పండి: సీఎం రమేశ్
[ 30-04-2024]
గత ఎన్నికల్లో మాడుగుల ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడిని గెలిపించడం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
బీఎన్ రహదారి ఊసెత్తని జగన్చప్పగా ప్రసంగం.. నాయకగణం డీలా
[ 30-04-2024]
సీఎం జగన్ తన ప్రసంగంలో సరికొత్త బాణి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో బాదుడే... బాదుడు అన్న ఆయన ఈ ఎన్నికల్లో పదేపదే గోవిందా.. గోవిందా అన్నారు. -
మే నెలలో ప‘రేషన్’ తప్పదా..!
[ 30-04-2024]
మే నెలలో రేషను సరకుల పంపిణీ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
కాంగ్రెస్తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా
[ 30-04-2024]
రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. -
నేడు మహిళా శంఖారావం
[ 30-04-2024]
మహిళా సంక్షేమాన్ని పట్టించుకోని సీఎం జగన్మోహన్రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి కోరార¢ు. -
మా పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోనా?
[ 30-04-2024]
రెండు సెంట్లు పాకదిబ్బ మినహా ఎలాంటి భూమిలేదు. పశువులను మేపుకొనే జీవిస్తున్నా. -
నేను చనిపోతే.. పీవీ సురేషే కారణం..!
[ 30-04-2024]
విశాఖ పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు వైకాపా కార్పొరేటర్ పీవీ.సురేష్పై అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త సోమవారం మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సచివాలయాలకు వెళ్లనవసరం లేదు
[ 30-04-2024]
మే నెల సామాజిక పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని డీఆర్డీఏ పీడీ శచీదేవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ
-
పవన్ రోడ్షో.. 6 గంటలు.. 40 కి.మీ.
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
ఉద్దండుల బరి హైదరాబాద్.. వెంకయ్యనాయుడు ఎప్పుడు పోటీ చేశారంటే?