logo

నన్నయ భారతం సహస్రాబ్ది ఉత్సవాలు 13న

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నన్నయ భారతం సహస్రాబ్ది ఉత్సవాలను ఈ నెల 13న నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నట్లు

Updated : 09 Aug 2022 06:52 IST

కాచిగూడ: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నన్నయ భారతం సహస్రాబ్ది ఉత్సవాలను ఈ నెల 13న నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నట్లు రాసి కేర్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, సహస్రాబ్ది ఉత్సవ కమిటీ తెలిపింది. ఉడిపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామికి ఉత్సవాల కన్వీనర్‌ డాక్టర్‌ సుహాసిని, ఆనంద్‌, భాజపా మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ఆహ్వాన పత్రిక అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని