ఓడిపోతామనే భయంతో ప్రజలను పక్కదారి పట్టించే చర్యలు
వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైకాపా వారు ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టే చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ధర్మవరం సుబ్బారెడ్డి ఆరోపించారు.
దీక్షలో కూర్చున్న తెదేపా నాయకులు
డోన్, న్యూస్టుడే: వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైకాపా వారు ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టే చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ధర్మవరం సుబ్బారెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి పేరు మార్పుపై తెదేపా నాయకులు శనివారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్ సమాజానికి వైద్యం అందించిన మహోన్నతమైన వ్యక్తమన్నారు. జగన్మోహన్రెడ్డి కొత్త యూనివర్సిటీలు నిర్మించి వాటికి వైఎస్సార్ పేరు పెట్టుకోవాలి, కానీ ఇలా మహానుభావుని పేరును తొలగించడం భావ్యం కాదన్నారు. సాయంత్రం సుబ్బారెడ్డి నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి విజయభట్టు, బీసీ సెల్ అధ్యక్షులు మల్లికార్జున, యువ నాయకులు గౌతంరెడ్డి, పార్టీ కార్యదర్శి గోవిందు, మండల అధ్యక్షులు శ్రీనివాసులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదర్శ ఉద్యోగులకు అభినందన
[ 10-05-2024]
ఆర్టీసీకి ఏప్రిల్ నెలలో అధిక ఆదాయం రావడానికి కృషి చేసిన సిబ్బందికి శుక్రవారం నంద్యాల ఆర్టీసీ డిపోలో ఆదర్శ ఉద్యోగులకు అభినందన సభను నిర్వహించారు. -
తెదేపా గెలిస్తే ఇంటి వద్దకే పింఛన్
[ 10-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటి వద్దకే వృద్ధులకు రూ.4,000 పెన్షన్, వికలాంగులకు రూ.6,000 పెన్షన్లు అందిస్తామని తెదేపా మండల కన్వీనర్ షేక్షావలి అన్నరు. -
ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టంతో వైకాపా మోసం
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ ఆక్ట్ చట్టం అమలులోకి తీసుకొచ్చి రైతాంగాన్ని మోసం చేస్తోందని ఎమ్మిగనూరు నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆరోపించారు. -
ఘనంగా బసవేశ్వర స్వామి జయంతి వేడుకలు
[ 10-05-2024]
జిల్లా కేంద్రంలో బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
సున్నిపెంటలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. -
ఘనంగా బస్వేశ్వరస్వామి జయంతి వేడుకలు
[ 10-05-2024]
మండల కేంద్రమైన సీబెళగల్లో శుక్రవారం వీరశైవ సంఘం ఆధ్వర్యంలో బసవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
తెదేపా తెచ్చింది.. వైకాపా ఆపింది
[ 10-05-2024]
ప్రజల దాహం తీర్చాలని.. విద్యారంగాన్ని ముందుకు నడిపించాలని.. అతివకు అండగా నిలవాలని.. పల్లెల పొలాలు తడపాలని.. వారధి నిర్మాణంతో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని.. పేదలకు గూడు నిర్మించి నీడ కల్పించాలని భావించారు. -
జగన్ మాటలు వినని జనం
[ 10-05-2024]
నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ మాటలు వినే వారు కరవయ్యారు. కార్పొరేటర్లు, కొందరు నేతలు సీఎం సభకు మహిళలను తీసుకొచ్చారు -
జగన్ సభ.. అబద్ధాలకు వేదిక
[ 10-05-2024]
నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ సభలో ఆ పార్టీ నేతలు అబద్ధాలే ప్రచార అస్త్రాలు చేసుకొన్నారు. -
సాగు యంత్రం.. జగన్ కుతంత్రం
[ 10-05-2024]
‘‘ సాగు వ్యయం తగ్గించి.. నికర ఆదాయం పెంచాలనే తపనతో ఆర్బీకే పరిధిలోని రైతుబృందాలకు కనీసం ఒక వైఎస్సార్ యంత్రసేవ కేంద్రం (సీహెచ్సీ) ఏర్పాటు చేస్తున్నాం.. -
గద్దెనెక్కారు.. కొండలు కూల్చారు
[ 10-05-2024]
ఆపదలో ఆదుకుంటాడని.. అవసరమొస్తే సాయం చేస్తాడని నమ్మి మండుటెండలో గంటల తరబడి నిలబడి ఓటేశాం.. తీరా గద్దెనెక్కాక.. ప్రజా అవసరాలు మరిచారు.. ఊళ్లకు దారి వేయలేదు.. గుక్కెడు నీరివ్వలేదు.. -
ముగిసిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 10-05-2024]
జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ఫెసిలిటేషన్ సెంటర్లలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
జగన్ పాలనలో అన్ని రంగాలు నాశనం
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేసిందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, నంద్యాల తెదేపా జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 10-05-2024]
‘‘ఎన్నికల పోలింగ్కు 72 గంటల సమయం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేశాం. ప్రతి ఒక్కరూ ఓటేసి పోలింగ్ శాతం పెంపునకు కృషి చేయాలి’’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. -
జగన్మాయా..వైద్యం అందదయా!
[ 10-05-2024]
ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి జగన్, ప్రజాప్రతినిధులు పలు ప్రసంగాల్లో చెబుతున్న మాటలు క్షేత్ర స్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. -
నిర్వాసితులపై జగన్ పైసాచికత్వం
[ 10-05-2024]
నీళ్లొస్తే బతుకులు బాగుపడతాయని ఆలోచించారు. జీవనాధారమైన భూములను త్యాగం చేశారు. పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
మంత్రి ఇలాకా...అరాచకాల కేక
[ 10-05-2024]
‘‘డోన్లో గత ప్రభుత్వంలా కాకుండా అక్రమాలకు తావులేకుండా ప్రజలకు మేలైన పాలన అందించాం. నేరాలు అదుపు చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం.
తాజా వార్తలు (Latest News)
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్