3వ తేదీ ముగిసింది.. ఖాతాలో కానరాని వేతనం
డిసెంబరు వచ్చింది.. మూడ్రోజులు ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో వేతనాలు జమ కాలేదు.
పనిచేయని బిల్ స్టేటస్ వెబ్ సైట్
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: డిసెంబరు వచ్చింది.. మూడ్రోజులు ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో వేతనాలు జమ కాలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 ఉప ఖజానా కార్యాలయాలు(ఎస్టీవో) ఉన్నాయి. వీటి పరిధిలో 1250 మందికి పైగా డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారులు(డీడీవో)లు ఉన్నారు. అన్ని రకాల బిల్లులు సుమారు మూడు వేలకు పైగా అందుతున్నాయి. ప్రతినెలా 17-25లోపు సంబంధిత డీడీవోల నుంచి ఎస్టీవో కార్యాలయాలకు జీతాల బిల్లులు అప్లోడ్ చేస్తారు. 26-30 వరకు సదరు ఎస్టీవోలు సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా నిర్దేశిత గడువులోగా సాగాలి. గతనెల 27 వరకు సర్వర్ వేగంగానే పనిచేసింది. 29, 30వ తేదీల్లో నెమ్మదించింది. ప్రస్తుతం జిల్లా ఖజానాశాఖలో ఏ ఒక్క బిల్లు పెండింగ్లో లేదు.. అన్ని బిల్లులను అప్లోడ్ చేసినట్లు ఖజానా ఉద్యోగులు పేర్కొంటున్నారు. కానీ మూడో తేదీ ముగిసినా ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు జరగకపోవడం గమనార్హం.
ఆ శాఖలకు వేతనాలు
* ఆర్థికశాఖ పరిధిలో ఉండే ట్రెజరీ, ఏపీజీఎల్ఐ, ఆడిట్, పే అండ్ అకౌంట్స్, పోలీసు, జలవనరులశాఖ, ఆప్కాస్ ఉద్యోగులకు వేతనాలు అందాయి.
* ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల వేతనాలు, పెన్షన్లు ఇంతవరకు జమ కాలేదు. సీఎఫ్ఎంఎస్-బిల్ స్టేటస్ వెబ్సైట్ పనిచేయడం లేదు. ఈనెల నుంచే ఆ సైట్ను మూసేశారు. ఆ వెబ్సైట్ పనిచేసి ఉంటే ఉద్యోగి బిల్లు ఏ స్టేజ్లో ఉందో తెలుసుకునే వీలుండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు వేతనాల కోసం ఎదురు చూడక తప్పడం లేదు.
* జిల్లాలో ఉద్యోగుల వేతనాల బిల్లులకు సంబంధించి నెలాఖరులో సీఎఫ్ఎంఎస్ సర్వర్ కొంత నిదానమైంది. ఏ ఒక్క బిల్లు పెండింగ్లో లేదు. ఆర్బీఐకి బిల్లులు చేరాయని ఖజానా శాఖ అధికారులు చెబుతున్నారు.
తప్పని ఎదురు చూపులు
* కర్నూలు, నంద్యాల జిల్లాలవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి మొత్తం సుమారు 80 వేల మంది వరకు ఉన్నారు. ఇందులో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీసు, ప్రజారవాణా, విశ్వవిద్యాలయాలు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు 27 వేల మంది, పెన్షనర్లు 31 వేల మందికిపైగా ఉన్నారు.
* సచివాలయ ఉద్యోగులు 10 వేల మంది, ఆప్కాస్ ఉద్యోగులు 6,500, ఆర్టీసీ ఉద్యోగులు నాలుగు వేలమంది మొత్తం కలిపి 78,500 మందికి పైగా ఉన్నారు. వీరిలో 80 శాతం మందికి పైగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకటో తేదీన జీతం కోసం ఎదురుచూసినా వేతనం అందలేదు. ఇంటి అద్దె, సరకులు, నెలవారీగా చెల్లింపులు ఉంటాయి. జీతం ఆలస్యమవడంతో ఇబ్బందులు పడక తప్పడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీడీవో
[ 04-05-2024]
మండలంలో ఈనెల 13న ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఎంపీడీవో సోనీబాయి సిబ్బందికి సూచించారు. -
ఓటు హక్కుపై అవగాహన
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వైకేపీ అధికారి ముక్కెన్న కోరారు. -
చిప్పగిరిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
[ 04-05-2024]
మండల కేంద్రమైన చిప్పగిరి ఎస్సీ కాలనీలో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహమ్మద్ రిజ్వాన్ శనివారం తెలిపారు. -
తెదేపా అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే పింఛన్
[ 04-05-2024]
తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి వద్దకే వృద్ధులకు రూ. 4 వేల పింఛన్, వికలాంగులకు 6 వేల పింఛన్ అందిస్తామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కుమారుడు, మండల ఇన్ఛార్జ్ మల్లికార్జున గౌడ్ అన్నారు. -
రేపు ఆదోనిలో పర్యటించనున్న కేంద్రమంత్రి
[ 04-05-2024]
ఆదోని పట్టణంలో రేపు (ఆదివారం) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారని నియోజకవర్గం భాజపా అభ్యర్థి డాక్టర్ పార్థసారధి తెలిపారు. -
ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెదేపా శ్రేణులు
[ 04-05-2024]
పట్టణంలోని పదో వార్డులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి తరుఫున మాజీ కౌన్సిలర్ సలాం తెదేపా శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
నర్సాపురంలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 04-05-2024]
నరసాపురం, తిమ్మాపురం గ్రామాల్లో మండల తెదేపా నాయకులు బలరాం గౌడ్, రమాకాంత్ రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారం... -
తెదేపాను గెలిపిస్తే రుణాలు.. పింఛన్లు ఇంటి వద్దకే..
[ 04-05-2024]
రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే రుణాలు, పింఛన్లను ఇంటి వద్దకే పంపిస్తామని ఆ పార్టీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
యువత కలలకు రెక్కలు తొడుగుతాం
[ 04-05-2024]
ఈసారి ఎన్నికల్లో 40 లక్షల మంది తొలిసారి ఓటేయబోతున్నారు.. ‘యువ’ తీర్పుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి.. -
పార్కు స్థలాల్లో నేతల పాగా
[ 04-05-2024]
వారంతా నాలుగో తరగతి ఉద్యోగులు. సొంతిళ్లు నిర్మించుకోవాలని కలలుగన్నారు.. జట్టు కట్టారు.. పైసా పైసా పొదుపు చేసి స్థలం కొనుగోలు చేశారు.. -
పొలం గట్టున జగన్ కనికట్టు
[ 04-05-2024]
అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండగ చేస్తామన్నారు.. విత్తు నుంచి మొదలు విక్రయం వరకు రైతుకు ప్రతి దశలో తోడుగా ఉంటామన్నారు. గద్దెనెక్కారు.. ‘ కర్షక’ పథకాలకు కోత పెట్టారు.. -
జగనాసుర ‘చట్టం’
[ 04-05-2024]
ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం-2023పై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చట్టంపై న్యాయవాదులు సుదీర్ఘకాలం పోరాటం చేసి హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చినా రాష్ట్రప్రభుత్వం -
తాగునీరందిస్తేనే ఓటేస్తాం.. లేదంటే వేయం
[ 04-05-2024]
మాకు తాగునీరందిస్తేనే ఓటేస్తాం..లేదంటే వేయమని పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామస్థులు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరుడి కుమారుడు ప్రదీప్రెడ్డిని నిలదీశారు. -
కుళాయిలు కావాలని వైకాపా నాయకుడి నిలదీత
[ 04-05-2024]
మా కాలనీకి తాగునీటి కుళాయిలు కావాలని ప్రచారానికి వచ్చిన వైకాపా మండల ఇన్ఛార్జి మురళీమోహన్రెడ్డి, ఎంపీపీ ఈరన్న, నాడిగేని నాగరాజులను మహిళలు నిలదీశారు. -
మల్లన్న సాక్షిగా ఉత్తుత్తి శంకుస్థాపనలు
[ 04-05-2024]
శ్రీశైలంలో శాశ్వత అభివృద్ధి పనులకు వైకాపా తన అయిదేళ్ల పాలనలో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. రివర్స్ పాలన చేస్తున్న నేపథ్యంలో భక్తులకు కష్టాల్నే మిగిల్చింది. -
జగన్ జమానా.. దక్కని న్యాయం.. ఆగని దుఃఖం
[ 04-05-2024]
శ్రీశైలం జలాశయం నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ మాట తప్పారు. -
సూపర్ సేవలకు ‘ప్రైవేటు’కు రండి
[ 04-05-2024]
సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తామంటూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఏకంగా ప్రచార పత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. -
పొంగుతున్న గోవా మద్యం
[ 04-05-2024]
ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో అక్రమ మద్యం పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ, కర్ణాటకతోపాటు సదూరంలో ఉన్న గోవా నుంచి సైతం జిల్లాకు మద్యం భారీగా రవాణా జరుగుతోంది. -
విధుల నుంచి 45 మంది తొలగింపు
[ 04-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 63 మందిపై చర్యలు తీసుకోగా..
తాజా వార్తలు (Latest News)
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు