logo

మాట్లాడుతూనే.. కుప్పకూలారు

మండలంలోని కృష్ణాపురం ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు చిన్నమద్దయ్య(51) గుండె పోటుతో మృతిచెందారు.

Published : 25 Mar 2023 01:47 IST

చిన్నమద్దయ్య (పాతచిత్రం)

కృష్ణాపురం(వెల్దుర్తి), న్యూస్‌టుడే: మండలంలోని కృష్ణాపురం ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు చిన్నమద్దయ్య(51) గుండె పోటుతో మృతిచెందారు. పాఠశాలలో వార్షికోత్సవం సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక్కసారిగా కుప్పకూలి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఉపాధ్యాయుడి మృతితో సహ ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పొయిన ఉపాధ్యాయుడి మృతికి ఉపాధ్యాయ సంఘాలు సంతాపం తెలిపారు. భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని