విద్యుదాఘాతంతో రైతు మృతి
మండల కేంద్రమైన చిప్పగిరికి చెందిన రైతు కొండా చంద్ర విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందారు.
చిప్పగిరి: మండల కేంద్రమైన చిప్పగిరికి చెందిన రైతు కొండా చంద్ర విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిరప పంటకు నీరందించేందుకు మోటర్ వేసే సమయంలో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే చంద్ర మృతి చెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 01-05-2024]
తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆలూరు తెదేపా అభ్యర్థి వీరభద్ర గౌడ్ అన్నారు. -
సూపర్ 6 పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి
[ 01-05-2024]
సూపర్ 6 పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని పత్తికొండ తెదేపా అభ్యర్థి కేఈ. శ్యాంబాబు అన్నారు. -
సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు
[ 01-05-2024]
గోనెగండ్ల లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో, హమాలీ పంచాయతీ, కేవీసీఎస్ కార్మికులు మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
రైతాంగాన్ని ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలం
[ 01-05-2024]
తీవ్ర వర్షాభావం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. -
మంత్రాలయంలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 01-05-2024]
మంత్రాలయంలోని ఓల్డ్టౌన్లో ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి సోదరుడు ఎన్.రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మా నాన్నను గెలిపించండి..
[ 01-05-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి బుడ్డా రాజశేఖర్రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని, ఆయన కుమార్తె బుడ్డా మేఘనారెడ్డి కోరారు. -
పింఛను‘దారి’ల కన్నీటి ప్రయాణం
[ 01-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో 1.40 లక్షల మంది పింఛనుదారులు ఉండగా తొంభై వేల మంది మండల కేంద్రం/ పట్టణానికి వెళ్లాల్సిందే. -
విజయోత్సవ ర్యాలీకి వస్తా
[ 01-05-2024]
సాధారణ ఎన్నికల అనంతరం నందికొట్కూరుకు మళ్లీ వస్తానని, విజయోత్సవ ర్యాలీ చేసుకుందామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. -
ప్రయాణ ప్రాంగణం పాలకుల నిర్లక్ష్యం
[ 01-05-2024]
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక.. ప్రజారవాణా సంస్థగా పేరు మార్చారు. ప్రయాణ ప్రాంగణాల్లో సమస్యలు తిష్టవేశాయి. తాగేందుకు నీరు లేదు.. ఫ్యానులు తిరగవు.. మరుగుదొడ్లు మూసివేసి ఉంటున్నాయి -
జగన్ జమానాలో ‘కూలి’న బతుకులు
[ 01-05-2024]
ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంది.. జగన్ మాత్రం వారిపై కక్ష కట్టారు.. ఇసుక కొరత తీసుకొచ్చారు.. నిర్మాణ రంగం నిలిచిపోయింది.. -
అంకితభావంతో పనిచేయండి
[ 01-05-2024]
‘‘పార్టీ విజయానికి అంకితభావంతో పనిచేసేవారిని గుర్తించి అందలం ఎక్కిస్తాం. ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రాగానే పార్టీకి సేవలందించినవారికి సముచిత స్థానం ఇస్తాం’’ అని తెదేపా అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. -
అన్నదాత ఆకలి తీరేనా!
[ 01-05-2024]
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు రాయితీ భోజనంలో సర్కస్ ఫీట్లు తప్పడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రాయితీ భోజనం పెట్టాలనే సంకల్పంతో గత తెదేపా ప్రభుత్వం ఇస్కాన్ సహకారంతో మార్కెట్ యార్డుల్లో భోజన సేవలు అందుబాటులోకి తెచ్చింది. -
ఊరికి దూరం.. అసౌకర్యాల భారం
[ 01-05-2024]
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని చిప్పగిరి, హాలహర్వి మండలాల్లో ఉన్న రైల్వేస్టేషన్లలో సౌకర్యాలు కరవయ్యాయి. -
తెదేపా జెండా ఎగరేద్దాం
[ 01-05-2024]
ఆదోని పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి ఎన్డీయే పార్టీల నాయకులతో నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు -
పర్యాటకం.. జగన్నాటకం
[ 01-05-2024]
నల్లమల్ల.. ఎర్రమల్ల కొండల ప్రాంతం.. నిత్యం శివనామస్మరణ.. నెమలి హొయలు పలికే ‘జల’తరంగాలు.. ఆదిమానవుడు నడిచిన నేల.. పర్యాటక పరంగా అభివృద్ధి చెందాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో నిస్తేజంగా మారింది. -
కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయండి
[ 01-05-2024]
తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థుల విజయం కోసం సమష్టిగా కృషిచేయాలని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి కోరారు. -
దద్దణాలను ఎండబెట్టిన అసమర్థ ఎమ్మెల్యే కాటసాని: బీసీ
[ 01-05-2024]
దద్దణాల చెరువును ఎండబెట్టిన అసమర్థ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అని బనగానపల్లి తెదేపా నేత బీసీ జనార్దన్రెడ్డి విమర్శించారు
తాజా వార్తలు (Latest News)
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
-
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం