logo

ప్రజాగళం సభ ఏర్పాట్ల పరిశీలన

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళంలో ఆదివారం చంద్రబాబు ప్రజాగళం సభ జరగనుంది.

Published : 27 Apr 2024 16:11 IST

కౌతాళం: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళంలో ఆదివారం చంద్రబాబు ప్రజాగళం సభ జరగనుంది. ఈ సభ ఏర్పాట్లలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం, భాజపా, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో హెలీప్యాడ్ పాయింట్, సభ ప్రాంగణాన్ని నాయకుడు పాలకుర్తి తిక్కారెడ్డి పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని