నేడు చంద్రబాబు రాక
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్నారు.
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటలకు మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం చేరుకుంటారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. సాయంత్రం 4 గంటలకు కౌతాళం బస్టాండ్ వద్ద ప్రజాగళం సభలో మాట్లాడతారు. అనంతరం హెలిపాప్టర్లో బయలుదేరి 6.10 గంటలకు కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని గూడూరుకు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 6.30 రాత్రి 8 గంటల వరకు నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టంతో వైకాపా మోసం
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ ఆక్ట్ చట్టం అమలులోకి తీసుకొచ్చి రైతాంగాన్ని మోసం చేస్తోందని ఎమ్మిగనూరు నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆరోపించారు. -
ఘనంగా బసవేశ్వర స్వామి జయంతి వేడుకలు
[ 10-05-2024]
జిల్లా కేంద్రంలో బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
సున్నిపెంటలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. -
ఘనంగా బస్వేశ్వరస్వామి జయంతి వేడుకలు
[ 10-05-2024]
మండల కేంద్రమైన సీబెళగల్లో శుక్రవారం వీరశైవ సంఘం ఆధ్వర్యంలో బసవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
తెదేపా తెచ్చింది.. వైకాపా ఆపింది
[ 10-05-2024]
ప్రజల దాహం తీర్చాలని.. విద్యారంగాన్ని ముందుకు నడిపించాలని.. అతివకు అండగా నిలవాలని.. పల్లెల పొలాలు తడపాలని.. వారధి నిర్మాణంతో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని.. పేదలకు గూడు నిర్మించి నీడ కల్పించాలని భావించారు. -
జగన్ మాటలు వినని జనం
[ 10-05-2024]
నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ మాటలు వినే వారు కరవయ్యారు. కార్పొరేటర్లు, కొందరు నేతలు సీఎం సభకు మహిళలను తీసుకొచ్చారు -
జగన్ సభ.. అబద్ధాలకు వేదిక
[ 10-05-2024]
నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ సభలో ఆ పార్టీ నేతలు అబద్ధాలే ప్రచార అస్త్రాలు చేసుకొన్నారు. -
సాగు యంత్రం.. జగన్ కుతంత్రం
[ 10-05-2024]
‘‘ సాగు వ్యయం తగ్గించి.. నికర ఆదాయం పెంచాలనే తపనతో ఆర్బీకే పరిధిలోని రైతుబృందాలకు కనీసం ఒక వైఎస్సార్ యంత్రసేవ కేంద్రం (సీహెచ్సీ) ఏర్పాటు చేస్తున్నాం.. -
గద్దెనెక్కారు.. కొండలు కూల్చారు
[ 10-05-2024]
ఆపదలో ఆదుకుంటాడని.. అవసరమొస్తే సాయం చేస్తాడని నమ్మి మండుటెండలో గంటల తరబడి నిలబడి ఓటేశాం.. తీరా గద్దెనెక్కాక.. ప్రజా అవసరాలు మరిచారు.. ఊళ్లకు దారి వేయలేదు.. గుక్కెడు నీరివ్వలేదు.. -
ముగిసిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 10-05-2024]
జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ఫెసిలిటేషన్ సెంటర్లలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
జగన్ పాలనలో అన్ని రంగాలు నాశనం
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేసిందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, నంద్యాల తెదేపా జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 10-05-2024]
‘‘ఎన్నికల పోలింగ్కు 72 గంటల సమయం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేశాం. ప్రతి ఒక్కరూ ఓటేసి పోలింగ్ శాతం పెంపునకు కృషి చేయాలి’’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. -
జగన్మాయా..వైద్యం అందదయా!
[ 10-05-2024]
ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి జగన్, ప్రజాప్రతినిధులు పలు ప్రసంగాల్లో చెబుతున్న మాటలు క్షేత్ర స్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. -
నిర్వాసితులపై జగన్ పైసాచికత్వం
[ 10-05-2024]
నీళ్లొస్తే బతుకులు బాగుపడతాయని ఆలోచించారు. జీవనాధారమైన భూములను త్యాగం చేశారు. పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
మంత్రి ఇలాకా...అరాచకాల కేక
[ 10-05-2024]
‘‘డోన్లో గత ప్రభుత్వంలా కాకుండా అక్రమాలకు తావులేకుండా ప్రజలకు మేలైన పాలన అందించాం. నేరాలు అదుపు చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం.
తాజా వార్తలు (Latest News)
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా