ఉపాధి హామీలో అవినీతి ఆగేనా..!
పేద ప్రజలకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమాలు ఆగడం లేదు.
బల్మూర్లో సామాజిక తనిఖీ నిర్వహిస్తున్న అధికారులు (పాత)
అచ్చంపేట న్యూటౌన్, న్యూస్టుడే : పేద ప్రజలకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమాలు ఆగడం లేదు. ఏటా నిధుల వినియోగం, ఖర్చుపై సామాజిక తనిఖీ బృందాలు క్షేత్ర స్థాయిలో విచారణలు చేసి జరిమానా విధిస్తున్నా.. అధికారులు, సిబ్బంది పనితీరులో మార్పు రావడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ది పనుల పై పర్యవేక్షణ లోపించడం, రికార్డుల నిర్వహణపై చూసి చూడనట్లు వ్యవహరించడంతో మండల స్థాయి సిబ్బంది అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. సామాజిక తనిఖీ వేదికలే లక్ష్యంగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నప్పటికి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. దీంతో మండల స్థాయిలో అవినీతి అక్రమాలు ఆగడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల పై ఇటీవల నాగర్కర్నూల్ జిల్లాలో వెల్దండ, బల్మూర్, కొల్లాపూర్ మండలాల్లో మినహా 17 మండలాల్లో నిర్వహించిన సామాజిక తనిఖీలలో గుర్తించిన అవినీతి, అక్రమాలు అధికారుల నివేదికల ప్రకారం ఇలా ఉన్నాయి.
అచ్చంపేట కార్యాలయం వద్ద వదిలేసిన బోర్డులు
ఈజిఎస్ పథకంలో చేపడుతున్న అభివృద్ది పనులలో పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు రికార్డుల నమోదులో అలసత్వం వహించడం, కూలీలకు కూలీ చెల్లింపులో జాప్యం వహించడం, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ పై నిర్లక్ష్యం వహిస్తున్నప్పటికి జిల్లా స్థాయి అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అచ్చంపేట మండలంలో సామాజిక తనిఖీ పూర్తయినప్పటికి సూచిక బోర్డులు మాత్రం కార్యాలయ ప్రాంగణంలోనే దర్శనమిస్తున్నాయి. చాలా గ్రామాల్లో హరితహారం మొక్కలు మంటలలో కాలిపోవడం, నీళ్లు లేక ఎండిపోతున్నా.. పర్యవేక్షణ కొరవడింది. ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నోటీసులు అందజేస్తున్నాం..: మండల స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు, సిబ్బందికి నోటీసులు అందజేస్తున్నాం. దస్త్రాలను సవరించి రకవరి మొత్తాన్ని వసులు చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. ఎంపీడీవోల సహకారంతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షిస్తున్నాం. సామాజిక తనిఖీ గ్రామసభల్లో చేపట్టిన పనులు, నిధుల ఖర్చుపై పర్యవేక్షణ చేస్తున్నాం.
చిన్న ఓబులేశు, జిల్లా గ్రామీణావృద్ధి అధికారి నాగర్కర్నూల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీచుపల్లిలో భాజపా ఎంపీ అభ్యర్థి ప్రత్యేక పూజలు
[ 30-04-2024]
ఇటిక్యాల మండలం బీచుపల్లిలో కొలువుదీరిన ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో భాజపా ఎంపీ అభ్యర్థి భారత్ ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
సార్వత్రికం... తీర్పు ప్రత్యేకం
[ 30-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో శాసనసభకు, పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది. -
ప్రశ్నార్థకం.. జలాశయాల నిర్మాణం
[ 30-04-2024]
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణం 2007లో పునాది పడింది. 2012లో 50 శాతం పూర్తయి నీటి తోడిపోత మొదలై సాగునీరందింది. -
పాలమూరు పోరు @50
[ 30-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. -
దృష్టి మరల్చేందుకే రిజర్వేషన్లపై దుష్ప్రచారం : అరుణ
[ 30-04-2024]
బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని భాజపాపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. -
వనిత..కలత!
[ 30-04-2024]
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక ఓటర్లు అతివలే. పురుష ఓటర్ల కంటే వారు 1,13,920 మంది ఎక్కువగా ఉన్నారు. -
ఏ సభలో ఎంత మంది సభ్యులు?
[ 30-04-2024]
భారత పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి. దిగువ సభను లోక్సభ అంటారు. దీనినే ప్రజా ప్రతినిధుల సభ అని కూడా పిలుస్తారు. ఈ సభలో మొత్తం 552 మంది సభ్యులు ఉంటారు. -
కాంగ్రెస్వి మోసపూరిత హామీలు: భారాస
[ 30-04-2024]
రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్దానికి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో పేదల సంక్షేమానికి పాటుపడిన కేసీఆర్ నాయకత్వంలోని భారాసను గెలిపించాలని పార్టీ నాగర్కర్నూల్ లోకసభ స్థానం అభ్యర్థి ప్రవీణ్కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
దశాబ్దాల కల నెరవేరదేమి?
[ 30-04-2024]
ఉమ్మడి జిల్లాలో కేంద్ర విద్యాలయాల ఏర్పాటుపై కొన్నేళ్లుగా వివక్ష కొనసాగుతోంది. కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, సైనిక స్కూళ్లకు మంచి డిమాండ్ ఉంది. -
మైలారం గుట్టపై తవ్వకాలకు ససేమిరా
[ 30-04-2024]
రాళ్లతో వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడిస్తున్న మైనింగ్ మాఫియా మైలారం గుట్టపై తవ్వకాలకు సిద్ధమైంది. గుట్టపై కన్నేసిన వ్యాపారులు 2017లోనే మైనింగ్, పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు 20 ఏళ్ల వరకు అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
గెలుపు ఖాయం.. భారీ మెజార్టీయే లక్ష్యం
[ 30-04-2024]
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావటంతో ఇక్కడి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషిచేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సూచించారు. -
రక్తనిధి కేంద్రంలో... తగ్గుతున్న నిల్వలు
[ 30-04-2024]
పట్టణంలోని జనరల్ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రోజు రోజుకు రక్తపు నిల్వలు తగ్గుతున్నాయి. అత్యవసర పరిస్థితిలో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పేదోళ్లు ఇంటర్ చదవద్దా?
[ 30-04-2024]
ఉమ్మడి పాలమూరులో వెనకబడిన జిల్లా నారాయణపేట. కార్మికులు, వలస కూలీల జిల్లాగా పేరుంది. -
ఇండియా కూటమిని గెలిపిద్దాం : మంత్రి జూపల్లి
[ 30-04-2024]
ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. -
నాడు మామ.. నేడు అల్లుడు
[ 30-04-2024]
మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఆడబిడ్డ పోటీ చేస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, ఓడించేందుకు నాడు మామ, నేడు అల్లుడు కుట్ర చేస్తున్నారని భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
ఇథనాల్ పాపం భాజపా, భారాసలదే
[ 30-04-2024]
కేంద్రం, రాష్ట్రంలోని భాజపా, భారాస ప్రభుత్వాల అనుమతులతోనే మరికల్ మండలం చిత్తనూరు శివారులో అప్పట్లో ఇథనాల్ కంపెనీ ఏర్పాటైందని మహబూబ్నగర్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. -
రూ. 50 కోసం దుకాణాలకు నిప్పు
[ 30-04-2024]
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ పక్కన ఉన్న వీధి వ్యాపారుల షెడ్డులో డబ్బా దుకాణాలు దహనం చేసిన నిందితుడిని గుర్తించి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై గోవర్దన్ సోమవారం తెలిపారు. -
కస్తూర్బా విద్యాలయం సిబ్బందిపై వేటు
[ 30-04-2024]
కేజీబీవీలో నలుగురు సిబ్బందిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో ఇందిర ఉత్తర్వ్యులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత