logo

విధుల్లో నిర్లక్ష్యం తగదు

విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్‌ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్‌సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు.

Published : 27 Apr 2024 02:17 IST

పెద్దశంకరంపేట: విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్‌ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్‌సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని సిబ్బందికి సూచించారు. వైద్యాధికారిణి వేదశ్రీ, సిబ్బంది యాదయ్య, సాయిలు, వెంకటేశం తదితరులు ఉన్నారు.


పరీక్ష ఫీజు చెల్లించాలి

వెల్దుర్తి: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించడానికి మే 2 చివరి తేదీ అని వెల్దుర్తి రాయరావు సరస్వతి స్మారక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని