logo

శ్రీరామునికి పల్లకి సేవ

శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలో పల్లకి సేవ నిర్వహించారు.

Published : 17 Apr 2024 15:15 IST

నాగిరెడ్డిపేట: శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలో పల్లకి సేవ నిర్వహించారు. మండల కేంద్రంలో కొలువైన కోదండ రామాలయం వరకు భక్తులు స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రామభక్తులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని