ఓటర్లకు నగదు పంపిణీ
జిల్లాకేంద్రం వినాయక్నగర్ పరిధిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు నాయకులు ఆదివారం రాత్రి నగదు పంపిణీకి తెరలేపారు.
పోలీసుల అదుపులో ఓ నేత
ఇందూరు సిటీ, న్యూస్టుడే: జిల్లాకేంద్రం వినాయక్నగర్ పరిధిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు నాయకులు ఆదివారం రాత్రి నగదు పంపిణీకి తెరలేపారు. ఆయా ఠాణా పరిధిలో నగదు పంపిణీ చేసేందుకు తిరుగుతున్న వారిని గుర్తించి పోలీసులు చెదరగొట్టారు. స్థానికుల సమాచారం మేరకు నాలుగో ఠాణా పరిధిలో ఓ పార్టీకి చెందిన నేత డబ్బులు పంపిణీ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. స్థానికులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నప్పటికీ పోలీసులు స్పందించడం లేదు. రెండు, మూడు, ఐదో ఠాణాల పరిధిలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని వెళ్లగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా నవదుర్గావ్రతం
[ 23-05-2024]
జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శారదాంబ ఆలయంలో గురువారం నవదుర్గావ్రతాన్ని నిర్వహించారు. -
శుక్రవారం పాలిసెట్ పరీక్ష
[ 23-05-2024]
జిల్లాలో శుక్రవారం పాలిసెట్ పరీక్ష నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కేంద్రంలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా సమన్వయకర్త విజయ్ కుమార్ వెల్లడించారు. -
గుజరాత్ ప్రేరణ శిక్షణ శిబిరానికి వెళ్లిన కామారెడ్డి విద్యార్థులు
[ 23-05-2024]
గుజరాత్లోని వాధ్ నగర్లో జరిగే జాతీయస్థాయి ప్రేరణ శిక్షణ శిబిరానికి జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు బయలుదేరారు. -
శుక్రవారం నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
[ 23-05-2024]
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. -
వైభవంగా రథోత్సవం
[ 23-05-2024]
హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కిష్టాపూర్లో గురువారం రథోత్సవాన్ని నిర్వహించారు. -
ప్రభుత్వ భూమి కబ్జాను అడ్డుకున్న అధికారులు
[ 23-05-2024]
ప్రభుత్వ భూమి కబ్జాను అధికారులు అడ్డుకున్న ఘటన రైతునగర్లో గురువారం చోటుచేసుకుంది. -
కోరం లేక మండల సమావేశం వాయిదా
[ 23-05-2024]
జిల్లాలోని పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. -
కోదండ రామాలయంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు
[ 23-05-2024]
స్థానిక న్యాల్కల్ రోడ్లోని శ్రీ కోదండ రామాలయంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. -
మండల పరిధిలో విద్యుత్ నియంత్రికల ధ్వంసం
[ 23-05-2024]
మండల పరిధిలోని గ్రామాల్లో దుండగులు విద్యుత్ నియంత్రికలను ధ్వంసం చేసి ఆయిల్, రాగి తీగలను చోరీ చేస్తున్నట్లు మండల విద్యుత్ శాఖ అధికారి మనోరంజన్ తెలిపారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ
[ 23-05-2024]
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల దందాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నిబంధనలు తుంగలో తొక్కి అమ్యామ్యాలకు అలవాటుపడి నాన్లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేసిన యంత్రాంగంపై కొరడా ఝుళిపించనుంది. -
కల్తీ చేస్తూ.. విక్రయిస్తూ..
[ 23-05-2024]
మద్యం మత్తు మనుషులకు వివిధ రకాలుగా చేటు చేస్తుంది. అదే కల్తీ మద్యం తాగితే పరిస్థితి ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపుతుంది. మద్యం ప్రియులు తాగుతున్నప్పుడు తాము తీసుకునేది అసలైనదా.. కాదా.. అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
పుస్తకాల నిలయం.. సమస్యల వలయం
[ 23-05-2024]
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉదయం 5 గంటల్లోపు వస్తేనే ఆచూకీ విభాగంలో కుర్చీ దొరుకుతుంది. ఆలస్యంగా వస్తే వెనుదిరగాల్సిందే. సొంత పుస్తకాలు వెంట తెెచ్చుకున్న వారు గ్రంథాలయంలోని అన్ని గదులు, విభాగాల్లో కిక్కిరిసిపోతున్నారు. -
శుభ్రతకు సుస్తి.. నిబంధనలకు స్వస్తి
[ 23-05-2024]
నగరపాలక సంస్థ పరిధిలోని ఆహారశాలల్లో కొన్నేళ్లుగా అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఆహార భద్రతా ప్రమాణాల కార్యాలయం అధికారి మూడు జిల్లాలకు ఒక్కరే ఉండడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. -
ఇరవై ఏళ్లుగా అన్నదానం
[ 23-05-2024]
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ప్రాంగణం.. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు అభివృద్ధి చేసిన ఖిల్లా రఘునాథాలయం ఇందూరుకే తలమానికంగా నిలుస్తోంది. -
మరమ్మతుల మాటేమిటి?
[ 23-05-2024]
వర్షాకాలం త్వరలో ఆరంభం కానుంది. ఆలోపు లోతట్టు ప్రాంతాలు, వరదనీటి కాల్వల మరమ్మతులు చేపట్టాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో వరద కాల్వలను నిర్మించారు. -
ఫాంపాండ్స్ నిర్మాణాలకు ప్రత్యేక చర్యలు
[ 23-05-2024]
ఫాంపాండ్స్ నిర్మాణాలకు కామారెడ్డి జిల్లా పాలనాధికారి జితేశ్ వి పాటిల్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది భూగర్భజలాలు తగ్గుముఖం పట్టి యాసంగి సీజన్లో బోరుబావులు వట్టిపోయాయి. చాలా చోట్ల పంటలు ఎండిపోయాయి. -
కేజీబీవీలకు నిర్వహణ నిధులు
[ 23-05-2024]
కస్తూర్బాగాంధీ విద్యాలయాల నిర్వహణకు సాధారణ ఖర్చుల భారం తప్పింది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెల నిధులను విడుదల చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
యంత్రాలపై అందని రాయితీ
[ 23-05-2024]
ఆరుగాలం ఎండకు, వానకు ఓర్చి స్వేదం చిందించి పంటలు సాగు చేస్తున్నారు రైతులు. వారికి ప్రకృతి సహకరిస్తేనే పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుంది.. ఎంతో కొంత మిగులుతుంది. -
ముందస్తు ప్రణాళిక ఏమైంది..?
[ 23-05-2024]
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులు ఇటీవల తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. కాంటా పూర్తయినా ధాన్యం సంచులు కల్లాల్లోనే ఉంటున్నాయి. మిల్లులకు వెళ్లిన లారీలు రెండు మూడురోజులపాటు అక్కడే నిరీక్షిస్తున్నాయి. -
ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 23-05-2024]
ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జహీరాబాద్ లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. -
తాడ్వాయి కో-ఆప్షన్సభ్యుడి ఎన్నికకు నోటిఫికేషన్
[ 23-05-2024]
జిల్లాలోని తాడ్వాయి మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నికను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 27వ తేదీన సభ్యుడి ఎన్నికకు సంబంధించి మండలంలోని ఎంపీటీసీ సభ్యులకు నోటీసు ద్వారా సమాచారం అందించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన ఆరో దశ ప్రచారం.. అందరి చూపు ఎర్రకోట వైపు!
-
జూన్ 6వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు
-
క్షిపణులతో విరుచుకుపడిన రష్యా.. ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు మృతి
-
ఐఫోన్ 15, శాంసంగ్ ఎం34 5జీ ఫోన్లపై డిస్కౌంట్
-
ఏబీవీ సస్పెన్షన్ రద్దు నిలిపివేత పిటిషన్పై తీర్పు రిజర్వు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM