logo

APSRTC Indra Bus: ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా..

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం - బోయలపల్లి మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది.

Updated : 19 Sep 2023 10:53 IST

యర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం - బోయలపల్లి మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీకి చెందిన ఇంద్ర బస్సు బోల్తా పడింది. హైదరాబాద్‌ నుంచి మార్కాపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే వారంతా క్షేమంగా ఉన్నారని, ఒకరు మాత్రమే గాయపడినట్లు పోలీసులు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని