logo

వార్డు కార్యదర్శుల నిరసన గళం

జీవీఎంసీ జోన్‌-4 పరిధిలోని సచివాలయ వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న చంద్రమోహన్‌ (40) గుండెపోటుతో మరణించటానికి అధికారుల ఒత్తిళ్లే కారణమని పలువురు కార్యదర్శులు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు.

Published : 08 Dec 2022 05:35 IST

జీవీఎంసీ జోన్‌-4 పరిధిలోని సచివాలయ వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న చంద్రమోహన్‌ (40) గుండెపోటుతో మరణించటానికి అధికారుల ఒత్తిళ్లే కారణమని పలువురు కార్యదర్శులు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. జీవీఎంసీ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అధికారుకు తమ సమస్య వివరించారు(చిత్రాల్లో). 

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని