కూటమి విజయమే లక్ష్యం
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని జనసేన, భాజపా మండల అధ్యక్షులు జవ్వాది బాలాజీ, కోడి నరసింహారావు అన్నారు.
మెంటేపూడిలో ఇంటింటి ప్రచారం
మెంటేపూడి (వీరవాసరం), న్యూస్టుడే: కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని జనసేన, భాజపా మండల అధ్యక్షులు జవ్వాది బాలాజీ, కోడి నరసింహారావు అన్నారు. మెంటేపూడిలో మంగళవారం కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు చింతా కనకయ్య, కురెళ్ళ నరసింహారావు, సిరిపురపు నరేష్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం పట్టణం, న్యూస్టుడే: రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకు మంగళవారం ఎల్ఐసీ ఎల్ఐఏఎఫ్ఐ యూనియన్ మద్దతిచ్చింది. ఈ మేరకు యూనియన్ నాయకులు కొప్పర్తి త్రిమూర్తులు, ఆముదాల సత్యనారాయణ, పాలా శ్రీనివాస్, జి.శ్రీనివాస్, లక్ష్మీపతిరాజు, రాంబాబు, ఎన్.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, అన్నపూర్ణ, కె.మోహనలక్ష్మి, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.
భీమవరం అర్బన్, న్యూస్టుడే: రానున్న ఎన్నికల్లో కూటమి విజయం సాధించి తీరుతుందని తెదేపా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆమె సమక్షంలో పలువురు తెదేపాలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ గులకరాయి డ్రామాను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు సుబ్రహ్మణ్యంరాజు, ప్రధాన కార్యదర్శి గూడూరి సుబ్బారావు, మెంటే గోపి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేనలో చేరనున్న వైకాపా నాయకులు
[ 29-04-2024]
వైకాపాకు ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పలువురు రాజీనామా చేశారు. ఈ నెల 30 న కొయ్యలగూడెంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. -
జగనన్న బీమాయాజాలం
[ 29-04-2024]
అనుకోని విపత్తులో మృత్యువు కబళించినా..కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు ప్రాణం విడిచినా..నేనున్నానంటూ ధీమానిచ్చే ప్రభుత్వ బీమాను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
నేటి నుంచి పవన్ ప్రచార భేరి
[ 29-04-2024]
ఉమ్మడి పశ్చిమలో జనసేనాని పవన్కల్యాణ్ ప్రచార భేరి మోగించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న వారాహి విజయభేరి కార్యక్రమంలో భాగంగా సోమ, మంగళవారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
హామీలపై దగా.. ప్రశ్నించినందుకు పగ!
[ 29-04-2024]
‘దేవుని దయతో మన ప్రభుత్వం వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తా.. ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తా’ అంటూ హామీలు గుప్పించి నమ్మించిన జగన్మోహన్రెడ్డి చివరకు మొండి చేయి చూపారు. -
ఆదుకోమంటే బాదేశారు
[ 29-04-2024]
పన్నుల బాదుడుతో రవాణా రంగాన్ని జగన్ ప్రభుత్వం కుదేలు చేసింది. ఫలితంగా ఈ రంగంపై ఆధారపడిన లక్షల మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. -
ప్రలోభాల బటన్ నొక్కేశారు!
[ 29-04-2024]
ప్రతి కుటుంబానికి పథకాల లబ్ధిని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం.. ఇంటింటికీ సంక్షేమాన్ని చేరువ చేశాం.. ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయంటూ నిన్నమొన్నటి వరకు బీరాలు పలికిన అధికార వైకాపా నాయకులు.. -
ఎన్నికల వేళ.. ఇసుకాసురుల తెగింపు
[ 29-04-2024]
ఎన్నికల వేళ ఇసుక ర్యాంపులు తెరుచుకుంటున్నాయి. కరుగోరుమిల్లి ర్యాంపు నుంచి ఆదివారం రవాణా మొదలైంది. గతంలో గ్రామస్థులు ర్యాంపునకు గండి కొట్టగా, నిర్వాహకులు దానిని మళ్లీ పూడ్చి బాట నిర్మించారు. -
వివాదాలకు అవకాశం ఇవ్వొద్దు: కలెక్టర్
[ 29-04-2024]
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుందని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. -
కొల్లేరుపై అన్నీ కోతలే
[ 29-04-2024]
దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు.. ప్రపంచంలోనే మరెక్కడా లేనన్ని పక్షి జాతులు.. అరుదైన మత్స్యజాతికి ఆలవాలం.. ఎన్నో సంస్కృతుల సమాహారం.. ద్వీపాలు, ద్వీపఖండాల మనోహరం కొల్లేరు. -
జె-బ్రాండ్లతో ప్రజారోగ్యం గుల్ల
[ 29-04-2024]
రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యం తాగి 30 వేల మంది కిడ్నీ, లివర్ వ్యాధుల బారిన పడ్డారు.. అనారోగ్యాలు బయటపడని వారు ఎంతమంది ఉన్నారో అంచనాలకు అందని పరిస్థితి ఉందని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. -
‘వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నాశనం’
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయని నరసాపురం పార్లమెంట్ భాజపా అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. -
ఉపాధి పనుల్లో పశువులు!
[ 29-04-2024]
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
ఏటా కొలువులన్నావ్.. కన్నీటినే మిగిల్చావ్..!
[ 29-04-2024]
జగన్మోహన్రెడ్డి మాయమాటలు నమ్మిన నిరుద్యోగ యువత నిలువునా మోసపోయింది. అయిదేళ్లుగా సర్కారు కొలువుల కోసం వారికి నిరీక్షణ తప్పలేదు. -
ఇంటింటికీ ప్రచార వాహనం....
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటింటికీ రేషన్ పేరిట వైకాపా నాయకులు, అనుచరులకు ఎండీయూ వాహనాలను కట్టబెట్టిన విషయం తెలిసిందే. -
వైఎస్సార్ కుటుంబం అవినీతితో ఎదిగింది : జోగయ్య
[ 29-04-2024]
వైఎస్సార్ కుటుంబమంతా అవినీతిలోనే ఎదిగిందని మాజీ మంత్రి చేగొండి హరరామజోగయ్య అన్నారు. -
కొత్త ఓటర్లు 24,599 మంది
[ 29-04-2024]
ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి, ఓటు హక్కు లేనివారికి ఎన్నికల సంఘం చివరి అవకాశంగా ఏప్రిల్ 15 వరకూ గడువిచ్చింది. -
నేడు కొయ్యలగూడెంలో షర్మిల పర్యటన
[ 29-04-2024]
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన న్యాయయాత్ర సోమవారం కొయ్యలగూడెం చేరుకోనుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు