logo

రెండో రోజూ యాతనే...!

భీమవరంలో మంగళవారం జరిగిన జగన్‌ సభకు వివిధ జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించారు.

Published : 17 Apr 2024 06:15 IST

బస్సులన్నీ జగన్‌ సభకే..!

భీమవరం

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: భీమవరంలో మంగళవారం జరిగిన జగన్‌ సభకు వివిధ జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించారు. పశ్చిమగోదావరి నుంచి 140, ఏలూరు- 80 బస్సులను భీమవరం తరలించారు. దీంతో తగినన్ని బస్సులు లేక సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోపక్క సభకు జనాన్ని తరలించిన బస్సులను భీమవరం బస్టాండ్‌లో అడ్డదిడ్డంగా నిలిపివేశారు. దీంతో సాయంత్రం విజయనగరం(బత్తిలి) సర్వీసు బయటకు వచ్చే మార్గం లేక సిబ్బంది ఇబ్బంది పడ్డారు.

భీమవరం-తాడేపల్లిగూడెం రోడ్డుపై  సీఎం సభకు జనాన్ని తరలించిన బస్సులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని