icon icon icon
icon icon icon

‘సైకిల్‌కు ఓటేసిన వారెవరూ ఊళ్లో ఉండరు’

ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటేసిన వారెవ్వరినీ ఊళ్లు ఉండనివ్వనని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు.

Published : 30 Apr 2024 06:54 IST

వైకాపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరిక

నెల్లూరు, న్యూస్‌టుడే: ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటేసిన వారెవ్వరినీ ఊళ్లు ఉండనివ్వనని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. గత శనివారం ఆయన ఉదయగిరి మండలం మూలపల్లె, శకునాలపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో పై విధంగా హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img