జడ్జీల పోస్టుల్లోనూ మహిళలకు 33 శాతం ఇవ్వండి
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో... ఉన్నత న్యాయస్థానాల్లోని జడ్జీల పోస్టులకూ ఈ కోటాను వర్తింపజేయాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
సీజేఐకి ఎస్సీబీఏ మాజీ అధ్యక్షుడి లేఖ
దిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో... ఉన్నత న్యాయస్థానాల్లోని జడ్జీల పోస్టులకూ ఈ కోటాను వర్తింపజేయాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు లేఖ రాశారు. పట్నా, ఉత్తరాఖండ్, త్రిపుర, మేఘాలయ, మణిపుర్ హైకోర్టులలో ప్రస్తుతం ఒక్క మహిళా జడ్జీ కూడా లేరని తెలిపారు. దేశంలో మిగిలిన 20 హైకోర్టులలో న్యాయమూర్తులుగా 670 మంది పురుషులు ఉంటే, మహిళా జడ్జీల సంఖ్య 103 మాత్రమేనని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Uttarkashi tunnel: వారి మనోధైర్యానికి సెల్యూట్: ప్రధాని మోదీ
సిల్క్యారాలో సొరంగం ఆపరేషన్ విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తంచేశారు. -
Rat Hole Mining: నిషేధించిన విధానమే.. 41మందిని కాపాడింది!
ఉత్తర్కాశీ సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు (Tunnel Operation) అనేక ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించినప్పటికీ.. చివరకు ర్యాట్-హోల్ (Rat Hole Mining) పద్ధతిలోనే రెస్క్యూ బృందాలు వారిని రక్షించగలిగాయి. -
Uttarakhand Tunnel: ఆపరేషన్ టన్నెల్.. క్షేమంగా బయటపడిన 41 మంది కూలీలు
ఉత్తర్కాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డారు. -
Uttarakhand Tunnel: ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి.. సొరంగం నుంచి సురక్షితంగా బయటికొస్తున్న కూలీలు
Uttarakhand Tunnel: 17 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలు ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. 41 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. -
Stalin: ₹400 కోట్లతో ఫుట్వేర్ పార్కు.. 20వేల మందికి ఉద్యోగాలు: సీఎం స్టాలిన్
తమిళనాడులో 250 ఎకరాల విస్తీర్ణంలో ఫుట్వేర్ పార్కును ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు సీఎం స్టాలిన్ వెల్లడించారు. -
WFI: డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం
డబ్ల్యూఎఫ్ఐ (WFI)ఎన్నికల నిర్వహణపై పంజాబ్-హరియాణా హైకోర్టు విధించిన స్టేను సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. రివైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేసి.. ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. -
Bombay HC: సోషల్ మీడియా సమాచారంతో ‘పిల్’.. తప్పుపట్టిన బాంబే హైకోర్టు!
ఓ పిల్లో పిటిషన్దారు సోషల్ మీడియా నుంచి సేకరించిన సమాచారాన్ని ప్రస్తావించడాన్ని బాంబే హైకోర్టు తప్పుపట్టింది. -
Supreme Court: పాకిస్థాన్ నటీనటులను నిషేధించాలంటూ పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
పాకిస్థాన్ నటీనటులు భారతీయ సినిమాల్లో నటించకుండా పూర్తిగా నిషేధం విధించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
Rahul Gandhi: శీతాకాల సమావేశాల వేళ.. మళ్లీ విదేశాలకు రాహుల్..!
డిసెంబర్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
Uttarakhand Tunnel: మిగిలిన 2 మీటర్ల డిగ్గింగ్.. కూలీలను తీసుకొచ్చేందుకు మరికొన్ని గంటలు
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్లోని సొరంగంలో చిక్కుకున్న కూలీలు బయటకు తీసుకొచ్చేందుకు మరికొన్ని గంటలు పట్టే అవకాశముంది. సొరంగం వద్ద సహాయక చర్యలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. -
Supreme Court: మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ నిరాకరణ
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి (Senthil Balaji) అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. -
Madras HC: కలెక్టర్లకు ఈడీ నోటీసులు చట్ట విరుద్ధం: మద్రాసు హైకోర్టు
తమిళనాడులోని అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి మనీలాండరింగ్ చట్టం కింద ఐదుగురు జిల్లా కలెక్టర్లకు ఈడీ జారీ చేసిన నోటీసులపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. -
Kota: నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో కోటాలో 28కి చేరిన మరణాలు
పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాది అక్కడ జరిగిన బలవన్మరణాల సంఖ్య 28కి చేరుకుంది. -
Kangana Ranaut: ఇందిరాగాంధీతో కంగన చిట్చాట్.. అదెలా సాధ్యమంటే..?
కంగనా రనౌత్(Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’(Emergency) చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన చిత్రాలు వైరల్గా మారాయి. -
Uttarakhand Tunnel: సొరంగం వద్ద శరవేగంగా పనులు.. ఇంకా 10 మీటర్ల దూరంలో కూలీలు
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్లోని సొరంగంలో చిక్కుకున్న కూలీలను కాపాడేందుకు సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. నేలకు సమాంతరంగా చేపట్టిన మాన్యువల్ డ్రిల్లింగ్లో ఇంకా 10 మీటర్ల తవ్వకాలు పూర్తిచేస్తే కూలీల వద్దకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. -
Gold Saree: బంగారు చీర.. ధర రూ.2.25 లక్షలు
దిల్లీలో జరుగుతున్న 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో బంగారు పూత పూసిన ఓ చీర రూ.2.25 లక్షల ధర పలికింది. -
రూ.4.60 లక్షల ధర పలికిన ముర్రాజాతి గేదె
హరియాణాలోని ఝజ్జర్ జిల్లా ఖాన్పుర్కు చెందిన ఓ ముర్రాజాతి గేదె రికార్డుస్థాయిలో రూ.4.60 లక్షలకు అమ్ముడుపోయింది. -
రన్వేపై బారాత్.. విమానంలో వివాహం
యూఏఈకి చెందిన ఓ వ్యాపారవేత్త ఆకాశవీధుల్లో తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. -
మౌలిక వసతుల విస్తరణతోనే అందరికీ చేరువగా న్యాయం
ప్రజానుకూల తీర్పులు ఇవ్వడం ద్వారా మాత్రమే అందరికీ అందుబాటులోకి న్యాయాన్ని తీసుకురాలేమని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. -
నిబంధనలు ఉల్లంఘించే పార్టీల గుర్తింపు రద్దు అధికారం ఈసీకి ఉండాలి
చట్టాలను, నమోదు నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘాని(ఈసీ)కి తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టుకు సమర్పించిన వాదనల్లో పిటిషనర్ గట్టిగా కోరారు. -
గుజరాత్లో అకాల వర్షాలు
గుజరాత్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడి 27 మంది మృతి చెందారు.


తాజా వార్తలు (Latest News)
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/11/2023)
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్పై ప్రశాంత్ నీల్ క్లారిటీ
-
IND vs AUS: మ్యాక్స్వెల్ మెరుపు సెంచరీ.. భారత్కు షాక్
-
Uttarkashi tunnel: వారి మనోధైర్యానికి సెల్యూట్: ప్రధాని మోదీ
-
Vizag: విశాఖ కాపులుప్పాడలో డేటాసెంటర్కు భూకేటాయింపు.. ఎకరా ₹కోటి