కె.విశ్వనాథ్‌ను కలిసిన జయప్రద

ప్రముఖ నటి జయప్రద తన సోదరి సౌందర్యతో కలిసి ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌ను కలిశారు. శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లిన ఆమె కె.విశ్వనాథ్‌ దంపతులను

Published : 03 Jan 2020 20:44 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటి జయప్రద తన సోదరి సౌందర్యతో కలిసి ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌ను కలిశారు. శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లిన ఆమె కె.విశ్వనాథ్‌ దంపతులను సత్కరించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాగర సంగమం’ చిత్రంలో జయప్రద కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని