Leo: ‘లియో’ మిశ్రమ స్పందనలు.. లోకేశ్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
‘లియో’ (LEO) చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న మిశ్రమ స్పందనలపై లోకేశ్ కనగరాజ్ స్పందించారు.
హైదరాబాద్: విజయ్ (Vijay) - లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘లియో’ (LEO). ఎన్నో అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేశ్ తెరకెక్కించిన గత చిత్రం ‘విక్రమ్’తో పోలుస్తూ లియోపై పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కథా, కథనం బాగున్నప్పటికీ తాము ఊహించిన స్థాయిలో ఈ చిత్రం లేదంటున్నారు.
నెటిజన్ల నుంచి వస్తోన్న మిశ్రమ స్పందనలపై తాజాగా లోకేశ్ కనగరాజ్ స్పందించారు. తమ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రేక్షకుల అభిప్రాయం కోసం మరి కొన్ని రోజులు తాను ఎదురుచూస్తానని.. వాళ్ల నుంచి వచ్చే కామెంట్స్ను విశ్లేషించుకొంటానన్నారు. తదుపరి చిత్రంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నుంచి రజనీకాంత్ సినిమా పనులు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
Social Look: రకుల్ బార్బీ లుక్.. చీరలో కృతి సొగసులు..!
‘మాస్టర్’ తర్వాత లోకేశ్ - విజయ్ కాంబినేషన్లో సిద్ధమైన చిత్రమిది. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా దీనిని తీర్చిదిద్దారు. త్రిష కథానాయిక. సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించారు. తొలిరోజు ఈ చిత్రం సుమారు రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
కథేంటంటే: పార్తి అలియాస్ పార్తిబన్ (విజయ్) హిమాచల్ ప్రదేశ్లోని థియోగ్లో స్థిరపడిన తెలుగువాడు. ఓ కేఫ్ నడుపుకొంటూ 20ఏళ్లుగా అక్కడే కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తుంటాడు. అతని భార్య సత్య (త్రిష). వీరిది ప్రేమ వివాహం. వీరి ప్రేమకు గుర్తుగా ఓ బాబు.. పాప. హాయిగా.. సంతోషంగా సాగిపోతున్న పార్తి జీవితం ఓ క్రిమినల్ ముఠా వల్ల తలకిందులవుతుంది. ఒక రోజు రాత్రి తన కేఫ్లోకి వచ్చి డబ్బులు దోచుకెళ్లే ప్రయత్నం చేసిన ఆ ముఠాను అక్కడిక్కడే కాల్చి చంపేస్తాడు పార్తి. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు. అయితే తను ఆత్మరక్షణ కోసమే వాళ్లను చంపినట్లు కోర్టులో తేలడంతో నిర్దోషిగా విడుదలవుతాడు. కానీ, ఓ వార్తా పత్రికలో అతని ఫొటో చూసిన ఆంటోని దాస్ (సంజయ్ దత్) గ్యాంగ్ పార్తిని వెతికి పట్టుకొని.. చంపేందుకు హిమాచల్ప్రదేశ్కు బయలుదేరుతుంది. దీనికి కారణం 20ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఆంటోని కొడుకు లియోలా పార్తిబన్ ఉండటమే. మరి ఈ లియో ఎవరు? అతను.. పార్తిబన్ ఒక్కడేనా? లేక ఇద్దరా? సొంత కొడుకునే చంపాలని ఇటు లియో తండ్రి ఆంటోని, అతని అన్న హెరాల్డ్ దాస్ (అర్జున్) ఎందుకు ప్రయత్నిస్తుంటారు? వీళ్లకు లియోకూ ఉన్న వైరం ఏంటి? పార్తి గతమేంటి? ఆంటోని గ్యాంగ్ నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఏం చేశాడు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది. -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం