మంచి చేసేవాడికి బతికుండగానే మంచి జరగాలి
‘మంచి చేసేవాడికి బతికుండగానే మంచి జరగాలి. కష్టపడేవాడికి భూమ్మీదే ఫలితం లభించాలి.. ఇదే టైమ్ బ్యాంకింగ్ సిద్ధాంతం ’ అని అంటున్నారు పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్ వేదికగా ఆయన ఎన్నో అంశాల గురించి తన అభిప్రాయాన్ని బహిర్గతం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
‘టైమ్ బ్యాంకింగ్’ గురించి పూరీ ఏమన్నారంటే..!
హైదరాబాద్: ‘మంచి చేసేవాడికి బతికుండగానే మంచి జరగాలి. కష్టపడేవాడికి భూమ్మీదే ఫలితం లభించాలి.. ఇదే టైమ్ బ్యాంకింగ్ సిద్ధాంతం ’ అని అంటున్నారు పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్ వేదికగా ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘టైమ్ బ్యాంకింగ్’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘దాదాపు 35 సంవత్సరాల క్రితం ఎడ్గర్ఖాన్ అనే వ్యక్తి ‘టైమ్ బ్యాంకింగ్’ కనిపెట్టారు. ఇది డబ్బు మీద కాదు సేవలపై ఆధారపడి పనిచేస్తుంది. మొట్టమొదట స్విట్జర్లాండ్లో వృద్ధుల కోసం దీనిని ప్రారంభించారు. ఇందులో మనం చేయాల్సిన పని ఏమిటంటే.. సేవలు ఇచ్చిపుచ్చుకోవడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో 500 టైమ్ బ్యాంక్లు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలోని మధ్యప్రదేశ్లో త్వరలో ‘టైమ్ బ్యాంకింగ్’ ప్రారంభించనున్నారు. ఒకరికొకరు సాయం చేసుకుంటే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. గడిచిపోతున్న ప్రతి గంటను ఎందుకు వృథా చేయాలి’ అని పూరీ జగన్నాథ్ తెలిపారు.
అనంతరం ఆయన ‘ట్రావెలింగ్’ గురించి స్పందిస్తూ..‘‘ట్రావెలింగ్’ ఒక అద్భుతమైన విషయం. మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే ‘ఐ యామ్ ఏ ట్రావెలర్’ అని చెప్పాలని ఉంది. ప్రపంచం మొత్తాన్ని అన్వేషించాలనుంది. కానీ సంసారం అనే సాగరంలో చిక్కుకున్నాను కాబట్టి కుదరదు. అయినా పర్వాలేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశానికి వెళ్లండి.. తిరిగి రండి. ఒక గ్రూప్తో వెళ్లి గైడ్ వెనకాల తిరిగే వాళ్లని టూరిస్ట్లంటారు. ఇష్టమొచ్చిన ప్రాంతానికి వెళ్లేవాడిని ట్రావెలర్స్ అంటారు. ఈ ప్రపంచం ఒక పెద్ద పుస్తకం. నువ్వు మీ ఊళ్లోనే పుట్టి.. అక్కడే మరణిస్తే నీకు ఒక పేజీ మాత్రమే తెలుసు అని అర్థం. వీలైనన్ని పేజీలు తిరగేయండి. అతి తక్కువ ఖర్చుతో ఎలా ట్రావెల్ చేయాలో ఒకసారి గూగుల్ చేయండి’ అని పూరీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
రేవ్ పార్టీ విషయంలో తనపై వచ్చిన రూమార్స్పై జానీ మాస్టర్ స్పందించారు. -
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
అభిమానులకు ఎన్టీఆర్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పారు. తన పుట్టిన రోజు సందర్భంగా పోస్ట్ పెట్టారు. -
మరోసారి ఆ తమిళ దర్శకుడితో చిరు సినిమా!
స్టార్ హీరో చిరంజీవి అప్కమింగ్ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్
‘మిరాయ్’తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనున్నారు మంచు మనోజ్. ఈ సినిమాలోని ఆయన లుక్ విడుదలైంది. -
రేవ్ పార్టీలు, పబ్లకు వెళ్లే వ్యక్తిని కాదు.. తప్పుడు కథనాలను నమ్మొద్దు: శ్రీకాంత్
బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అసలు ఆ పార్టీలకు ఏనాడూ వెళ్లలేదేని సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు.
-
ఆనంద్ దేవరకొండ ఫన్ అండ్ యాక్షన్.. ‘గం గం గణేశా’ ట్రైలర్ చూశారా!
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గం గం గణేశా’. తాజాగా ట్రైలర్ విడుదలైంది.
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
Sanjay Bhansali: తన సినిమాల్లో వేశ్య పాత్రలు ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంటాయో చెప్పుకొచ్చారు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. -
మగబిడ్డకు జన్మనిచ్చిన నటి యామీ గౌతమ్.. పేరేంటంటే
నటి యామీ గౌతమ్ మగబిడ్డకు జన్మినిచ్చారు. దీంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. -
‘మిరాయ్’ ‘ది బ్లాక్ స్వాడ్’ గ్లింప్స్.. ఆకట్టుకుంటున్న మంచు మనోజ్ లుక్!
మంచు మనోజ్ (Manchu Manoj), తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సూపర్ ఫ్యాంటసీ సినిమా ‘మిరాయ్’(Mirai). ‘ది సూపర్ యోధ’ అనేది ఉప శీర్షిక. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది బ్లాక్ స్వాడ్’ గ్లింప్స్ను చిత్ర బృందం విడుదల చేసింది.
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
‘బాహుబలి’ తీసేముందు గేయ రచయిత సీతారామశాస్త్రి సలహా తీసుకున్నట్లు రాజమౌళి చెప్పారు. -
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటిహేమ స్పష్టం చేశారు. -
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
తనను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని మూవీ టీమ్ బెదిరిస్తున్నట్లు పాయల్ రాజ్పుత్ తెలిపారు. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. -
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా