Social Look: నేహాశర్మ పింక్ పోజు.. శ్రీముఖి రెట్రో లుక్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
* పింక్ కలర్ డ్రెస్సులో ఫొటోకు పోచ్చింది నేహాశర్మ.
* శ్రీముఖి రెట్రో లుక్లో ఆకట్టుకుంది.
* దిశా పటానీ, మౌనీరాయ్ కలిసి టూర్కు వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను మౌనీరాయ్ ఫ్యాన్స్తో పంచుకున్నారు.
* పుదుచ్చేరిలోని విహార ప్రాంతాలను చుట్టేసింది శోభితారాణా. అక్కడ దిగిన పది ఫొటోలను షేర్ చేసింది.
* కుటుంబంతో కలిసి అల్లు అర్జున్ రాజస్థాన్ వెళ్లారు. ‘పుష్ప 2’ చిత్రీకరణకు కాస్త విరామం ఇచ్చిన ఆయన హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!