Lockdownపై నేడు కేబినెట్‌

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ తదితర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. అయినా కరోనా అంతగా తగ్గడం లేదనే నివేదికలు వస్తున్నాయి. మరికొన్నివర్గాలు మాత్రం లాక్‌డౌన్‌ పెట్టాలని కోరుతున్నాయి. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి రోగులు పెద్దఎత్తున వస్తుండటంతో వారికి చికిత్స అందించడం ...

Updated : 11 May 2021 06:44 IST
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు