డీఎస్పీలకు స్థానచలనం

రాష్ట్రంలోని పలువురు డీఎస్పీలకు స్థానచలనం కలిగిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్‌ డీఎస్పీగా ఉమేందర్‌ను, నాగర్‌కర్నూల్‌ డీఎస్పీగా బిట్టు మోహన్‌కుమార్‌,

Published : 20 May 2022 05:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలువురు డీఎస్పీలకు స్థానచలనం కలిగిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్‌ డీఎస్పీగా ఉమేందర్‌ను, నాగర్‌కర్నూల్‌ డీఎస్పీగా బిట్టు మోహన్‌కుమార్‌, నిర్మల్‌ డీఎస్పీగా జీవన్‌రెడ్డి, అచ్చంపేట డీఎస్పీగా కృష్ణకిశోర్‌, వేములవాడ డీఎస్పీగా నాగేంద్రచారి, ఎల్లారెడ్డి డీఎస్పీగా శ్రీనివాసులు, ఎల్‌బీనగర్‌ ఏసీపీగా అంజయ్య, హనుమకొండ ట్రాఫిక్‌ ఏసీపీగా మధుసూదన్‌ను నియమించారు. ఆయా స్థానాల్లో పనిచేసిన డీఎస్పీలను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని