రైలెక్కిన కార్లు

కార్లు రైలెక్కాయి. సికింద్రాబాద్‌- నడికుడి- గుంటూరు రైల్వే మార్గంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలో శనివారం ఈ దృశ్యం కనిపించింది. సుమారు కిలోమీటరు దూరం ఉన్న ఈ గూడ్సుపై వందల కార్లను ఇలా రవాణా

Published : 25 Sep 2022 04:47 IST

కార్లు రైలెక్కాయి. సికింద్రాబాద్‌- నడికుడి- గుంటూరు రైల్వే మార్గంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలో శనివారం ఈ దృశ్యం కనిపించింది. సుమారు కిలోమీటరు దూరం ఉన్న ఈ గూడ్సుపై వందల కార్లను ఇలా రవాణా చేస్తుండగా స్థానికులు ఆసక్తిగా వీక్షించారు.

- న్యూస్‌టుడే, దామరచర్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని