Bandi Sanjay: ఆ ఘటనలపై కేసీఆర్ సీబీఐ విచారణ కోరాలి: బండి సంజయ్

ఖమ్మంలో తెరాస నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా భాజపా కార్యకర్త సాయిగణేశ్‌ పోరాడారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారు. ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’లో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా మల్దకల్‌ వద్ద శిబిరంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

Published : 20 Apr 2022 18:02 IST

ఖమ్మంలో తెరాస నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా భాజపా కార్యకర్త సాయిగణేశ్‌ పోరాడారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారు. ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’లో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా మల్దకల్‌ వద్ద శిబిరంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

Tags :

మరిన్ని