Chandrababu: అధికారంలోకి రాగానే.. ఏపీ రాజముద్రతో పాస్‌ పుస్తకాలిస్తా!: చంద్రబాబు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఏపీ రాజముద్రతో పాస్‌ పుస్తకాలిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.

Published : 09 May 2024 19:36 IST

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఏపీ రాజముద్రతో పాస్‌ పుస్తకాలిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పట్టాదారు పాస్‌ పుస్తకాలపై జగన్‌ ఫొటో ఉండటాన్ని వ్యతిరేకిస్తూ.. పాస్‌ పుస్తకాన్ని చింపేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు