Sakhi Dhoni: విద్యుత్తు సంక్షోభానికి కారణమేంటి.. వైరల్‌ అవుతున్న ధోని భార్య ట్వీట్‌..

ఝార్ఖండ్‌లో విద్యుత్ సంక్షోభంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని భార్య సాక్షి సింగ్ ట్వీట్ చేశారు. అసలు చాలా సంవత్సరాలుగా ఝార్ఖండ్‌లో విద్యుత్ సంక్షోభానికి కారణమేంటని ఆమె ప్రశ్నించారు. తాను ఒక పన్ను చెల్లింపుదారురాలిగా అడుగుతున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు తమ వంతు కృషి చేస్తూనే ఉన్నామని ఆమె తెలిపారు.

Published : 26 Apr 2022 12:30 IST

ఝార్ఖండ్‌లో విద్యుత్ సంక్షోభంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని భార్య సాక్షి సింగ్ ట్వీట్ చేశారు. అసలు చాలా సంవత్సరాలుగా ఝార్ఖండ్‌లో విద్యుత్ సంక్షోభానికి కారణమేంటని ఆమె ప్రశ్నించారు. తాను ఒక పన్ను చెల్లింపుదారురాలిగా అడుగుతున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు తమ వంతు కృషి చేస్తూనే ఉన్నామని ఆమె తెలిపారు.

Tags :

మరిన్ని