Sakhi Dhoni: విద్యుత్తు సంక్షోభానికి కారణమేంటి.. వైరల్ అవుతున్న ధోని భార్య ట్వీట్..
ఝార్ఖండ్లో విద్యుత్ సంక్షోభంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భార్య సాక్షి సింగ్ ట్వీట్ చేశారు. అసలు చాలా సంవత్సరాలుగా ఝార్ఖండ్లో విద్యుత్ సంక్షోభానికి కారణమేంటని ఆమె ప్రశ్నించారు. తాను ఒక పన్ను చెల్లింపుదారురాలిగా అడుగుతున్నానని ట్విటర్లో పేర్కొన్నారు. విద్యుత్ను ఆదా చేసేందుకు తమ వంతు కృషి చేస్తూనే ఉన్నామని ఆమె తెలిపారు.
Published : 26 Apr 2022 12:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్