Andhrapradesh News: నంద్యాల జిల్లాలో పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌..!

పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటిరోజే తెలుగు ప్రశ్నపత్రం లీకైన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10మంది ఉపాధ్యాయులు, సిబ్బందిపై కేసు పెట్టారు.

Published : 28 Apr 2022 10:46 IST

పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటిరోజే తెలుగు ప్రశ్నపత్రం లీకైన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10మంది ఉపాధ్యాయులు, సిబ్బందిపై కేసు పెట్టారు.

Tags :

మరిన్ని