YS Sharmila: భాజపాకు తొత్తుగా సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నారు: వైఎస్‌ షర్మిల

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు తొత్తుగా సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

Published : 06 May 2024 13:25 IST

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు తొత్తుగా సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్‌ సర్కారు అవినీతి గురించి కేంద్రానికి ముందే తెలిస్తే.. ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అవినాష్‌ మాదిరిగా అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని ఎద్దేవా చేశారు. 

Tags :

మరిన్ని