Hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం.. కూకట్పల్లిలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు
హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్పల్లిలో ఉషాముల్లపూడి, ఎల్లమ్మబండ రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Published : 07 May 2024 21:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’ - కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!