Hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం.. కూకట్‌పల్లిలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్‌పల్లిలో ఉషాముల్లపూడి, ఎల్లమ్మబండ రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. హైటెక్ సిటీ నుంచి కూకట్‌పల్లి వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Published : 07 May 2024 21:23 IST

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్‌పల్లిలో ఉషాముల్లపూడి, ఎల్లమ్మబండ రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. హైటెక్ సిటీ నుంచి కూకట్‌పల్లి వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. 

Tags :

మరిన్ని