Postal Ballot: పోస్టల్ బ్యాలెట్ పోలింగ్.. ఓటేసేందుకు పోటెత్తిన ఉద్యోగులు!
పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతోంది. కర్నూలు అసెంబ్లీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలను కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఇందిరా గాంధీ మెమోరియల్ హై స్కూల్లో నిర్వహిస్తున్నారు. పోస్టల్ ఓట్లు వేసేందుకు ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Published : 06 May 2024 15:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు