Postal Ballot: పోస్టల్ బ్యాలెట్ పోలింగ్.. ఓటేసేందుకు పోటెత్తిన ఉద్యోగులు!

పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతోంది. కర్నూలు అసెంబ్లీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలను కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఇందిరా గాంధీ మెమోరియల్ హై స్కూల్‌లో నిర్వహిస్తున్నారు. పోస్టల్ ఓట్లు వేసేందుకు ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

Published : 06 May 2024 15:29 IST

పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతోంది. కర్నూలు అసెంబ్లీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలను కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఇందిరా గాంధీ మెమోరియల్ హై స్కూల్‌లో నిర్వహిస్తున్నారు. పోస్టల్ ఓట్లు వేసేందుకు ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

Tags :

మరిన్ని