Rammohan Naidu: కంపెనీలు తీసుకొచ్చి.. ప్రజలు వలసలు వెళ్లకుండా చూస్తా!: ఎంపీ రామ్మోహన్ నాయుడు
వైకాపా ఐదేళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు ఎలాంటి అభివృద్ధి చేయకపోగా.. ఆ పార్టీ నేతలు ఎన్నికల్లో ఓట్ల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి తప్ప.. వైకాపా ప్రభుత్వం చేసింది ఏంటని ప్రశ్నించారు.
Published : 06 May 2024 17:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!